ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడిం�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఓ ముందస్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు�
అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించే రాజు ఝాపై అనేక కేసులున్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. కాగా, శనివారం రాత్రి రాజు ఝా, తన స్నేహితుడితో కలిసి కారులో..
ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తదా.. అన్న చందంగా తయారైంది బీజేపీ నేతల తీరు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, వికారాబాద్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సాయ�
వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఏఎస్పీ సాయికృష్ణ ఓ యువతిని లైంగికం గా వేధించాడు. దీం తో ఆ యువతి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్
బీజేపీ కార్నర్ మీటింగ్లో ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కార్నర్ మీటింగ్లో బీజేపీనే కార్నర్ చేసి కన్ఫ్యూజన్లో పడేసింది ఓ వృద్ధురాలు. సిరిసిల్లలోని ఇందిరానగర్ హనుమాన్ టెంపుల్ వద్ద
Hotel Razed In Madhya Pradesh మధ్యప్రదేశ్లో బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోటల్ను కూల్చివేశారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన జగదీశ్ యాదవ్ మర్డర్ కేసులో గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెన�