వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కోపంతో ఓ నాయకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా పో
BJP Leader Assaults Tribal Man | గిరిజన వ్యక్తిని బీజేపీ నాయకుడు చెప్పుతో కొట్టాడు. (BJP Leader Assaults Tribal Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా క�
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
BRS | తెలంగాణ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇందుకు నిదర్శనం.. నారాయణపేట జిల్లా ఊట్కూరులో మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తకు అధికార పార్టీ సీఎంఆర్ఎఫ్ సాయం అ�
Case on BJP leader | మాయ మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళను ఓ బీజేపీ నేత వంచించాడు. ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక అతని స్నేహితుడితో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు.
MP Arvind | బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
BJP Leader | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్ ( Sambhal) కు చెందిన బీజేపీ నాయకుడు (BJP Leader) దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారు.
తాలుకా స్థాయి నాయకుడి అవినీతిపై సాక్షాత్తు సొంత పార్టీ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రక్తంతో ఓ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇది బీజేపీ నాయకుల అవినీతికి ఇది నిదర్శమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
BJP Minister Kirit Somaiya | మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆయన అర్ధనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతుండటం అందులో ఉన్నది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. సోమయ్యతో ప
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నాయకుడి కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మరో ముగ్గురితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. మైనర్ అయిన ఆమె సోదరిపైనా లైంగికదాడికి పాల్పడ్డారు.
యూపీలోని బస్తీ జిల్లా చిల్వానియా గ్రామంలోలో ఓ నిరుపేద మహిళ ఇంటిని ఈ నెల 3న బుల్డోజర్తో కూల్చి..వారి స్థలాన్ని ఓ బీజేపీ నాయకుడు ఆక్రమించే ప్రయత్నం చేశాడు.