Varun Gandhi | దేశంలో తమ ఎంపీని అమ్మా అని పిలిచే ఒకే ఒక్క నియోజకవర్గం సుల్తాన్పూర్ అని బీజేపీ సీనియర్ నాయకుడు వరుణ్గాంధీ అన్నారు. తన తల్లి మేనకాగాంధీ తరఫున గరువారం ఆయన సుల్తాన్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వ�
లోక్సభ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నవేళ.. వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మెల్ల మెల్లగా బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో తాజాగా ఓ బీజేపీ నేత మైనర్ అయిన తన కుమారుడితో కలి
BJP Leader's Minor Son Cast Vote | బీజేపీ నేత ఒకరు తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ నేత చర్యను కాంగ్రెస్ పార్టీ నేత తప్పుపట్టారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను �
BJP Leader | ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన బీజేపీ నేత ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశారు. మసీదు నుంచి ప్రార్థన వినగానే ఆయన మౌనంగా ఉండిపోయారు. అది ముగిసిన తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఈ వీడియో క్లిప్ సోష�
త్రిపురలో బీజేపీ నాయకుడు ఒకరు ఎన్నికల అధికారిపై దాడికి తెగబడ్డారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా శుక్రవారం త్రిపుర ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ నేత కాజల్ దాస్ ప్రిసైడింగ్ అధికారిపై చేయిచేసుకున్నా రు.
BJP Leader Caught 'Bribing' People | పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బ�
Ramkishore Shukla | మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు రాజకీయ దుమారం రేపారు. వ్యూహంలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తనను కాంగ్రెస్లోకి పంపిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్�
అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యం తో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు గుప్పించిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘మీ�
Assam CM | తొలి విడత ఎన్నికల తేదీ దగ్గరపడటంతో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ప్రాంతీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్�
BJP Leader | బెంగళూరులో జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబింగ్ ఘటనకు సంబంధించిన కేసుతో కర్ణాటకకు చెందిన బీజేపీ నేతకు లింకు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాల ఆధారంగా శివమొగ్గ
Kangana Ranaut | కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీపై బీజేపీ నాయకురాలు, మండీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ సెటైర్ వేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మండి జిల్లాలోని భీమకాళీ ఆలయం పరిసరాల్లో బీజేపీ
మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సూచించారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలి