Adilabad | ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడ
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్లోని చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంగా భజన్లాల్తో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా క�
Raman Singh: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు అన్నీ ఫేక్ అని చత్తీస్ఘడ్ బీజేపీ నేత రమణ్ సింగ్ అన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ లీడింగ్లో ఉన్నది. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన
BJP | ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని బీజేపీ పార్టీ ఓటర్లను(voters ) ప్రలోభాలకు గురి చేస్తున్నది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓట్లను కొనాలని చూస్తున్నది. అందులో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని �
Ranjana Natchiyaar | బస్సు ఫుట్బోర్డ్ వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించిన విద్యార్థులను బీజేపీ నాయకురాలు తిట్టడంతోపాటు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ప
రాష్ర్టానికి నాయకత్వం వహించేందుకు ‘నేను మళ్లీ వస్తా’ అంటూ మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఎక్స్లో పోస్టు కావడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే వివరణ ఇచ్చారు.
Congress MLA | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA ) ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ( BJP leader) కాళ్లు మొక్కారు. ఇండోర్ (Indore)లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Manpreet Singh Badal | అవినీతి కేసులో పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత మన్ప్రీత్ సింగ్ బాదల్కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. మన్ప్రీత్ ఇల్లు, కార్యాలయంపై పంజాబ్ విజిలెన్స్ విభాగం సోదాలు నిర్వహించిన మ
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కోపంతో ఓ నాయకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా పో
BJP Leader Assaults Tribal Man | గిరిజన వ్యక్తిని బీజేపీ నాయకుడు చెప్పుతో కొట్టాడు. (BJP Leader Assaults Tribal Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా క�
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�