Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక
పీహెచ్డీకి రిజిస్ట్రేషన్ చేసుకొన్న ఏడాదికే బీజేపీ నేత కొడుకుకు డాక్టరేట్ పట్టా అందజేయటంపై వివాదం రేగింది. మహారాష్ట్ర బీజేపీ నేత కిరిట్ సోమయ్య కొడుకు నీల్ సోమయ్య 2021 జూన్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబైల�
Himayat sagar | హిమాయత్సాగర్ (Himayat sagar) సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా
మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్�
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
ఉత్తరాఖండ్ బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ దారుణానికి ఒడిగట్టాడు. తన రిసార్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని హత్య చేసి.. కెనాల్లో పడేశాడు. పైగా, ఆమె మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాద�
Kothapally Satish | మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత కొత్తపల్లి సతీశ్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి.. ఓ వ్యక్తి నుంచి కొత్తపల్లి సతీశ్ రూ. 48 లక�
శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దాడులు చేయండి అంటూ వాట్సాప్ వేదికగా తమ కుట్రబుద్ధిని చాటుకున్నాడో బీజేపీ ప్రజాప్రతినిధి. తెలంగాణలో పోలీసులపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూరాబాద్ బ
బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో కాషాయ నేత లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో బయటకువచ్చింది. డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను తన సోషల్ �
ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతా�
బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాంచీలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుచగా
వేడి పెనంతో వాతలు పెట్టేది.. తీవ్రంగా చితకబాదేది.. ముఖంపై పిడిగుద్దులు గుద్దేది. ఇంటికి వెళ్తానంటే గదిలో బంధించేది.. తినడానికి అన్నం పెట్టేది కాదు.. తాగడానికి నీళ్లు ఇచ్చేది కాదు. ఆ రాక్షసి పెట్టే బాధలు తట్�
అధికార మదంతో కళ్లు మూసుకుపోతే మంచేదో చెడేదో కూడా కనిపించదు. మనిషిలోని రాక్షసుడు బయటకు వచ్చి ఇతరులను హింసిస్తూ సంతోషం పొందుతాడు. సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నారు బీజేపీ నేతలు. తాజాగా జార్ఖండ్లో వెలుగు చూ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వే జంక్షన్లో ఈ నెల 24వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడు నెలల పసికందు కిడ్నాప్నకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. 200 సీస