దేశం అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు గత తొమ్మిదేండ్ల మోదీ పాలనను నిష్పాక్షికంగా పరిశీలిస్తే వైఫల్యాలే తప్ప మరేం కనిపించదు. నిజానికి దేశ ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనాతీరుతో విసి�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నలుగురు ఎంపీలతో ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (Fact finding committee)పై ఆ రాష్ట్ర ముఖ�
ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సత్వర న్యాయం పేరుతో ఆటవికంగా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారి విమర్శలకు దారి తీసింది. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం
ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సంస్థలు సమర్పించిన అభివృద్ధి, ప్రగతి నివేదికలలో తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వం ఓ వైఫల్యాల పుట్ట అని రూడీ అయ్యింది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే 50కి పైగా ప్రధాన సూచీలు, అ�
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోవడం ఎప్పుడో మానేసింది. అది చాలదన్నట్టు.. ప్రకటించే ఆ కొద్ది ఉద్యోగాలకు కూడా సవాలక్ష నిబంధనలు పెడుతు�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్వీట్ చేశారు. కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పో�
ఒక వస్తువు ఖరీదు పది రూపాయలు. కానీ నూరు రూపాయలిస్తేనే అమ్ముతానని వ్యాపారి అంటే ఎవరైనా ఏం చేస్తారు? ‘పోపోవోయ్.. మరో దగ్గర కొనుక్కొంటాం’ అంటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రూటే సపరేటు. ఎక్కువ ధర చెప్పినప్ప�
పాట్నా సమావేశాన్ని తొలిమెట్టు చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో తిరిగి అధికారానికి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్, అదే ప్రజాస్వామ్యాన్ని బాహాటంగా గొంతు నులుముతున్న మోదీ ప్రభుత్వపు ఢిల్లీ ఆ�
కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప
ప్రభుత్వాలు ధాన్య సేకరణ జరపడం వెనుక ఆహారభద్రత అనే పవి త్ర లక్ష్యం ఉంటుంది. సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వచేసి ప్రజ ల అవసరాలకు, మార్కెట్ స్థిరీకరణకు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ర్టాల�
జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గా�
ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.
‘శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిగా పిలిచే అయోధ్యలో ఉన్న అన్ని ఆలయాలు, మఠాలకు పన్నులు రద్దు చేస్తున్నాం’ అంటూ 2022లో ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. భూమి శిస్తు, తాగ
ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆది