ఒక వస్తువు ఖరీదు పది రూపాయలు. కానీ నూరు రూపాయలిస్తేనే అమ్ముతానని వ్యాపారి అంటే ఎవరైనా ఏం చేస్తారు? ‘పోపోవోయ్.. మరో దగ్గర కొనుక్కొంటాం’ అంటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రూటే సపరేటు. ఎక్కువ ధర చెప్పినప్ప�
పాట్నా సమావేశాన్ని తొలిమెట్టు చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో తిరిగి అధికారానికి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్, అదే ప్రజాస్వామ్యాన్ని బాహాటంగా గొంతు నులుముతున్న మోదీ ప్రభుత్వపు ఢిల్లీ ఆ�
కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప
ప్రభుత్వాలు ధాన్య సేకరణ జరపడం వెనుక ఆహారభద్రత అనే పవి త్ర లక్ష్యం ఉంటుంది. సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వచేసి ప్రజ ల అవసరాలకు, మార్కెట్ స్థిరీకరణకు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ర్టాల�
జాతుల మధ్య వైరంతో మణిపూర్లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకొన్నారు. ఈ మేరకు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది మైతీ వర్గా�
ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.
‘శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిగా పిలిచే అయోధ్యలో ఉన్న అన్ని ఆలయాలు, మఠాలకు పన్నులు రద్దు చేస్తున్నాం’ అంటూ 2022లో ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. భూమి శిస్తు, తాగ
ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆది
బ్యాంకు అంటే ఓ భరోసా... ఓ నమ్మకం. కడుపుకట్టుకొని సామాన్యుడు దాచుకొన్న డబ్బును కంటికి రెప్పలా కాపాడుతుందన్న ఓ నమ్మకం. బిడ్డ పెండ్లికో, కొడుకు పైచదువుకో, ఆపత్కాల సమయం వచ్చినప్పుడో ఆత్మబంధువులా ఆదుకొంటుందనే
తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో ఆకలిసూచీలో 107వ ర్యాంకుకు పడిపోయిన భారతంలో కంది కష్టాలు కూడా మొదలయ్యాయి. ‘ఓట్లేసి గెలిపించిన మాకు.. పప్పన్నం కూడా పెట్టలేవా మోదీ?’ అంటూ సామాన్యులు దీనంగా అడుగుతున్నా�
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్రంపై మాటల దాడి చేశారు. పుల్వామా దాడిలో వీర మరణం పొందిన సైనికుల త్యాగాన్ని 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారాస్త్రంగా వాడుకున్నారని వి�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేర దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ‘నల్లధనాన్ని వెలికితీసి దేశంలోని ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తాం’ అని కల్లబొల్లి మాటలు చెప్పి అ