బీజేపీ.. ఆర్ఎస్ఎస్ దేశ భవిష్యత్తు ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దే దించేందుకు కలిసి వచ్చిన పార్టీలతో పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్�
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పాలపీక వెతుక్కునే స్థాయికి దిగజార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అనేక ప్రజా సమస్యలకు ఒకటే మంత్రం జపిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే. లేని ముస్లిం భూతాన్ని ప్రజలకు మాయావి కా
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఏకంగా చరిత్ర పాఠాలపై తమ పెత్తనం చాటడానికి అనేక మార్పులకు సిద్ధమైంది. క్రీ.పూ. 2500 ఏండ్లనుంచి నేటిదాకా భారతద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ‘ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్
రాష్ట్రాల్లోని పాల సహకార సంఘాలను నియంత్రించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఒకవేళ కమలం పార్టీ ‘ఒక దేశ�
Ujjayanta Palace | త్రిపురను పాలించిన మాణిక్య రాజవంశానికి చెందిన 122 ఏళ్ల నాటి ఉజ్జయంత కోటను 2013లో మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్ను గతంలో ఆ రాష్ట్ర అసెంబ్లీగా వినియోగించారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఉజ్జయంత ప్యాల
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022 పార్లమెంట్ పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లు సహకార వ్యవస్థను కూల్చివేయడానికి ఉద్దేశించబడింది. సహకార వ్యవస్థను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేయడానికి జరుగు
సంగారెడ్డి జిల్లాలోని ఎన్హెచ్-65 విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా గతేడాది 150కి పైగా ప్రమాదాలు చోటుచేసుకోగా, వేర్వేరు ప్రమాదాల్లో 30మందికి పైగా మృతిచెందారు. సంగారెడ్డి జిల్లాగుండా ఎన్హెచ్65 శేరిలింగంపల్�
ప్రధాని మోదీ తాను చాయ్వాలానని చెప్పుకొంటారు. ఆకలి బాధలు తెలిసిన చాయ్వాలా ప్రధాని అయితే ఏం జరగాలి? సామాన్యులకు ఎటువంటి ఫలితాలు దక్కాలి? ఈ తొమ్మిదేండ్లలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సామాన్యుల ఆగ్రహమే జవాబు.
కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ కమిటీల సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీ జ�
ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12రోజుల పాటు కొన