కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నది. స్వయంప్రతిపత్తి గల సంస్థలపై కూడా అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)ను తన గ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నది. అందులో తప్పేంలేదు. కానీ దానికోసం అనుసరిస్తున్న విధానాలు పూర్త
మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ నేతలను చెప్పుతో కొట్టాలంటూ కర్ణాటక శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వంద శాతం అవినీతిలో కూరుకుపోయిన �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పిలుపు నిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్�
స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గు
బీజేపీ.. ఆర్ఎస్ఎస్ దేశ భవిష్యత్తు ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దే దించేందుకు కలిసి వచ్చిన పార్టీలతో పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్�
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పాలపీక వెతుక్కునే స్థాయికి దిగజార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అనేక ప్రజా సమస్యలకు ఒకటే మంత్రం జపిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే. లేని ముస్లిం భూతాన్ని ప్రజలకు మాయావి కా
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఏకంగా చరిత్ర పాఠాలపై తమ పెత్తనం చాటడానికి అనేక మార్పులకు సిద్ధమైంది. క్రీ.పూ. 2500 ఏండ్లనుంచి నేటిదాకా భారతద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ‘ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్
రాష్ట్రాల్లోని పాల సహకార సంఘాలను నియంత్రించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఒకవేళ కమలం పార్టీ ‘ఒక దేశ�
Ujjayanta Palace | త్రిపురను పాలించిన మాణిక్య రాజవంశానికి చెందిన 122 ఏళ్ల నాటి ఉజ్జయంత కోటను 2013లో మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్ను గతంలో ఆ రాష్ట్ర అసెంబ్లీగా వినియోగించారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఉజ్జయంత ప్యాల