దేశ వ్యాప్తంగా బీసీల గణన చేపట్టాలని, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేట్�
బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు కావని, అవి ట్రబుల్ ఇంజిన్ రాష్ర్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బడి ము ఖం చూడని పిల్లలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల జ�
బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు కడగండ్లే మిగిలాయి. పంటకు పెట్టుబడి వ్యయం, రవాణా, ఎరువులు, కూలీల జీతాలు పెరిగిపోవడం, కనీస మద్దతు ధర లభించకపోవడం, మార్కెట్ యార్డుల్లోకి తీసుకుపోయిన ధాన్యాన్ని కొనేవారు లే�
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ వేధింపులకు పాల్పడుతున్నదని మండ
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హ
పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్పీజీ సిలిం�
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోజూడటం,
ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మోకాలడ్డుతున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య ఆరోపించారు.
ప్రజలకు విద్యుత్తు సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట సమీపం�
దేశంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థితిగతులు, వాతావరణం చాలా దారుణ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస�