గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోజూడటం,
ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మోకాలడ్డుతున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య ఆరోపించారు.
ప్రజలకు విద్యుత్తు సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట సమీపం�
దేశంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థితిగతులు, వాతావరణం చాలా దారుణ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస�
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరు స్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు.
అస్సాంలో బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచ
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దళిత సంఘాలు మండిపడ్డాయి. హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తొమ్మిదేండ్లుగా కేంద్రం మౌనం వహిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీపై డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మధ్యాహ్న �
వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ అవలంబించిన దార్శనికతను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.