కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని మండిపడ్డాయి. ఈ ఉదంతానికి ముందు నుంచే బ్రిటన్ పర్యటనలో ర�
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సాము�
తనపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి విలేకరుల సమావ
Jairam Ramesh | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి వచ్చ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్త�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నదని, అదే సమయంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం కొనసాగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ�
దేశ వ్యాప్తంగా బీసీల గణన చేపట్టాలని, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేట్�
బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు కావని, అవి ట్రబుల్ ఇంజిన్ రాష్ర్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బడి ము ఖం చూడని పిల్లలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల జ�
బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు కడగండ్లే మిగిలాయి. పంటకు పెట్టుబడి వ్యయం, రవాణా, ఎరువులు, కూలీల జీతాలు పెరిగిపోవడం, కనీస మద్దతు ధర లభించకపోవడం, మార్కెట్ యార్డుల్లోకి తీసుకుపోయిన ధాన్యాన్ని కొనేవారు లే�
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ వేధింపులకు పాల్పడుతున్నదని మండ
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హ
పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్పీజీ సిలిం�