దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరు స్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు.
అస్సాంలో బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచ
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దళిత సంఘాలు మండిపడ్డాయి. హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తొమ్మిదేండ్లుగా కేంద్రం మౌనం వహిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీపై డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మధ్యాహ్న �
వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ అవలంబించిన దార్శనికతను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం, స్థానికంగా ఉపాధి కల్పించడానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్�
జార్ఖండ్లోని గిరీధ్ జిల్లాలో స్థానిక గిరిజనులు, జైనుల మధ్య గత బీజేపీ ప్రభుత్వం పెట్టిన చిచ్చు అగ్నిజ్వాలగా మారుతున్నది. ఇక్కడ పర్వతశ్రేణులను గిరిజనులు తమ ఇష్టదైవం మారంగ్బురు కొండలని, జైనులు పారస్న
MLC Kadiyam Srihari | కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..