గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం, స్థానికంగా ఉపాధి కల్పించడానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్�
జార్ఖండ్లోని గిరీధ్ జిల్లాలో స్థానిక గిరిజనులు, జైనుల మధ్య గత బీజేపీ ప్రభుత్వం పెట్టిన చిచ్చు అగ్నిజ్వాలగా మారుతున్నది. ఇక్కడ పర్వతశ్రేణులను గిరిజనులు తమ ఇష్టదైవం మారంగ్బురు కొండలని, జైనులు పారస్న
MLC Kadiyam Srihari | కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
Manish Sisodia | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 1న ఘోరమైన కారు ప్రమాదంలో
అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తుంటే.. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
నిధుల మళ్లింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. కల్లాల నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేరళ ఉన్నత విద్య, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్.బిందు కొనియాడారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన డాటా భద్రతా బిల్లు-2022కి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియపై 70 మందికిపైగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మాటల దాడి కొనసాగుతూనే ఉన్నది.