శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఈసీ స్తంభింపజేయడంపై రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
Minister Harish rao | చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగురవేయాలనే అత్యుత్సాహంతో వారు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రం గాల్లో ముందంజలో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధ వారం మండల కేంద్రంలో లారీడ్రైవర్, ఓనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎ మ్
తెలంగాణలో ఆర్వోబీల ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష రూ.128 కోట్ల సొంత నిధులతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కావస్తున్న కాజీపేట, హంటర్ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం వరంగల్, �
అమర జవాన్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఎత్తివేత ఇతర సదుపాయాలూ తొలగింపు కర్ణాటక బీజేపీ ప్రభుత్వం నిర్ణయం ఇస్తామన్న ఉద్యోగంపైనా లేని స్పష్టత బెంగళూరు, ఆగస్టు 26: దేశభక్తి, జాతీయవాదంపై గొప్పగొప్ప మాటలు మాట్ల
ఏ తెలంగాణ కావాలి మనకు: కేసీఆర్ మతపిచ్చికి లొంగితే మళ్లీ పాత తెలంగాణే.. మోసపోతే గోసే.. బతుకులు ఆగమైతయి జాగ్రత్త స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను తరిమి కొట్టాలె.. ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలె మౌనంగ�
జార్ఖండ్ సీఎం అనర్హతకు కుట్ర సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజు
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమికొట్టాలని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని తెలంగాణలోని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేప