ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రం గాల్లో ముందంజలో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధ వారం మండల కేంద్రంలో లారీడ్రైవర్, ఓనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎ మ్
తెలంగాణలో ఆర్వోబీల ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష రూ.128 కోట్ల సొంత నిధులతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కావస్తున్న కాజీపేట, హంటర్ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం వరంగల్, �
అమర జవాన్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఎత్తివేత ఇతర సదుపాయాలూ తొలగింపు కర్ణాటక బీజేపీ ప్రభుత్వం నిర్ణయం ఇస్తామన్న ఉద్యోగంపైనా లేని స్పష్టత బెంగళూరు, ఆగస్టు 26: దేశభక్తి, జాతీయవాదంపై గొప్పగొప్ప మాటలు మాట్ల
ఏ తెలంగాణ కావాలి మనకు: కేసీఆర్ మతపిచ్చికి లొంగితే మళ్లీ పాత తెలంగాణే.. మోసపోతే గోసే.. బతుకులు ఆగమైతయి జాగ్రత్త స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను తరిమి కొట్టాలె.. ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలె మౌనంగ�
జార్ఖండ్ సీఎం అనర్హతకు కుట్ర సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజు
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమికొట్టాలని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని తెలంగాణలోని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేప
నర్సాపూర్, జూలై 15: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని రైస్మిల్లర్లు దివాళా తీసే పరిస్థితి నెలకొన్నదని ప్రముఖ వ్యాపారవేత్త, రైస్మిల్ యజమాని పైడి శ్రీధర్గుప్తా ఆవేదన వ్యక్తంచేశారు. శుక�
బీజేపీకి పాలన చేతకాదని తేలిపోయిందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు దేశంలోని ఏ వర్గానికీ.. ఏ మంచీ చేయలేక�
సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 21: ఆర్మీని కాషాయ దళంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఇందులో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర సహా�
కస్టడీలో యజమాని ఉంటే బుల్డోజర్లు పంపుతారా? యూపీలో ముస్లింల ఇండ్లను నేలమట్టం చేయడంపై అలహాబాద్ మాజీ సీజే మాథుర్ కీలక వ్యాఖ్యలు లక్నో, జూన్ 13: ప్రభుత్వమే కోర్టులాగా కీలక తీర్పులను వెలువరిస్తుంది. విచారణ