న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ర
ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నది.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నది.. నిరుద్యోగాన్ని పెంచేస్తున్నది.. మొత్తంగా దేశాన్నే భ్రష్టు పట్టిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో�
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాలి బీజేపీ సర్కారు తీరు రైతులను అవమానించేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి మద్దతు ఇస్తాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలంగాణచౌక్, మార్చి 27: తెలంగాణ ప్రత్యే
గిరిజనులకు న్యాయం చేయకపోతే సహించేది లేదు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, మార్చి 25: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లు గురించి తెలియదంటూ చౌకబారు ర
మాధవరం కృష్ణారావు పెంపునకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మ దహనం, భారీ ర్యాలీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు బాలానగర్, మార్చి 25 : బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూకట్పల్లి ఎమ్మెల్యే మా�
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిప�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు.