రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై కుట్రలు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీ సర్కార్ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగ�
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ
తెలంగాణ రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధమ్కీ ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఉద్యమ పార్టీని, ఇక్కడి ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్ర�
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులంతా లౌకికవాదం వైపే ఉన్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు తావులేదని టీఆర్ఎస్ కార్మిక
న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ర
ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నది.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నది.. నిరుద్యోగాన్ని పెంచేస్తున్నది.. మొత్తంగా దేశాన్నే భ్రష్టు పట్టిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో�
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాలి బీజేపీ సర్కారు తీరు రైతులను అవమానించేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి మద్దతు ఇస్తాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలంగాణచౌక్, మార్చి 27: తెలంగాణ ప్రత్యే
గిరిజనులకు న్యాయం చేయకపోతే సహించేది లేదు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, మార్చి 25: గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లు గురించి తెలియదంటూ చౌకబారు ర
మాధవరం కృష్ణారావు పెంపునకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మ దహనం, భారీ ర్యాలీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు బాలానగర్, మార్చి 25 : బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూకట్పల్లి ఎమ్మెల్యే మా�