మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిప�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతారా? కిషన్రెడ్డి మాటలు వెనక్కి తీసుకోవాలి బయ్యారం ఉక్కు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం ఉక్కు దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
నివేదికల పేరుతో కేంద్రం కాలయాపన ఏఏఐ నుంచి నేటికీ అందని నివేదిక రాష్ట్రం విజ్ఞప్తులపై స్పందించని వైనం స్వయంగా సీఎం కోరినా ఫలితం శూన్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్త�
ఏడేండ్లు అధికారంలో ఉండి.. ఏం చేశారు? అన్ని రంగాల్లో మోదీ సర్కారు విఫలం విదేశాంగ విధానం ఘోరం.. కొత్త చిక్కులు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నది నిజాన్ని దాచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది బీజేపీపై మాజ�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఏడేళ్లకుపైగా అధికారంలో ఉన్నా ఇంకా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే ఆ పార్టీ నిందిస్తోందంటూ మండి�
మీకు నా సంపూర్ణ మద్దతు వెన్నుతట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్కు కన్నడ నేత ఫోన్ త్వరలో బెంగళూరు వస్తా: సీఎం హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతత�
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
నాయీ బ్రాహ్మణ సంఘం ఐక్యవేదిక నేత ఆగ్రహం తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 15: నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస
తెలంగాణ రాష్ట్రంపై ఏమిటీ వివక్ష? మమ్మల్ని శత్రువుగా ఎందుకు చూస్తున్నది? విభజన హామీల అమలు ఇంకా ఎన్నేండ్లు? ధాన్యం సేకరణకు జాతీయ విధానం తేవాలి మెజారిటీ ఉన్నదని విపక్షంపై కక్ష సాధింపా? ఈసారైనా తెలంగాణకు న్�