తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతారా? కిషన్రెడ్డి మాటలు వెనక్కి తీసుకోవాలి బయ్యారం ఉక్కు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం ఉక్కు దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
నివేదికల పేరుతో కేంద్రం కాలయాపన ఏఏఐ నుంచి నేటికీ అందని నివేదిక రాష్ట్రం విజ్ఞప్తులపై స్పందించని వైనం స్వయంగా సీఎం కోరినా ఫలితం శూన్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్త�
ఏడేండ్లు అధికారంలో ఉండి.. ఏం చేశారు? అన్ని రంగాల్లో మోదీ సర్కారు విఫలం విదేశాంగ విధానం ఘోరం.. కొత్త చిక్కులు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నది నిజాన్ని దాచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది బీజేపీపై మాజ�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఏడేళ్లకుపైగా అధికారంలో ఉన్నా ఇంకా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే ఆ పార్టీ నిందిస్తోందంటూ మండి�
మీకు నా సంపూర్ణ మద్దతు వెన్నుతట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్కు కన్నడ నేత ఫోన్ త్వరలో బెంగళూరు వస్తా: సీఎం హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతత�
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
నాయీ బ్రాహ్మణ సంఘం ఐక్యవేదిక నేత ఆగ్రహం తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 15: నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస
తెలంగాణ రాష్ట్రంపై ఏమిటీ వివక్ష? మమ్మల్ని శత్రువుగా ఎందుకు చూస్తున్నది? విభజన హామీల అమలు ఇంకా ఎన్నేండ్లు? ధాన్యం సేకరణకు జాతీయ విధానం తేవాలి మెజారిటీ ఉన్నదని విపక్షంపై కక్ష సాధింపా? ఈసారైనా తెలంగాణకు న్�
Vinod Kumar | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమ
విభజన చట్టానికి ఏడేండ్లు.. అమలుకు ఇంకెన్నేండ్లు? కాళ్లరిగేలా తిరిగినా కనికరించని కేంద్ర సర్కార్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ గాలికే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ ఇతర రాష్ర్టాలకు అడిగి
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 21(నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, జాతీయ వాదంలో వారి డొల్లతనం కనిపిస్తున్నదని విద్యుత�
Amar Jawan Jyoti | పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి
Minister vemula | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఏడేండ్లలో రైతులకు ఒక్క మంచి పనీ చేయలే ఎరువుల ధరలపైనా మండిపడ్డ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 13: ఎరువుల ధరలు పెంచి ప్రధాని మోదీ.. రైతాంగాన్ని దగా చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇ
మోదీ హయాంలో దేశం దివాళా తీసింది కేసీఆర్ను అంటే పుట్టగతులుండవ్ పిచ్చికూతలు నడువయ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని �