Vinod Kumar | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమ
విభజన చట్టానికి ఏడేండ్లు.. అమలుకు ఇంకెన్నేండ్లు? కాళ్లరిగేలా తిరిగినా కనికరించని కేంద్ర సర్కార్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ గాలికే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ ఇతర రాష్ర్టాలకు అడిగి
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 21(నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని, జాతీయ వాదంలో వారి డొల్లతనం కనిపిస్తున్నదని విద్యుత�
Amar Jawan Jyoti | పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి
Minister vemula | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఏడేండ్లలో రైతులకు ఒక్క మంచి పనీ చేయలే ఎరువుల ధరలపైనా మండిపడ్డ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 13: ఎరువుల ధరలు పెంచి ప్రధాని మోదీ.. రైతాంగాన్ని దగా చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇ
మోదీ హయాంలో దేశం దివాళా తీసింది కేసీఆర్ను అంటే పుట్టగతులుండవ్ పిచ్చికూతలు నడువయ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని �
విభజన హామీల్లో తెలంగాణ, ఏపీకి అన్యాయం సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శ హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/ చిక్కడపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం చేసింద�
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
Minister Jagadish Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ర్యాలీలు చేస్తాం బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కాచిగూడ, జనవరి 5: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని, అది కేంద్రం చేతకానితనమే
FCI | దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు మూలాధారమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)కు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నదా? పేదలకు సబ్సిడీ మీద ఆహార
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్ | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. లాభాల్లో ఉన్న బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయా�
డ్యామ్ల నిర్వహణ, పర్యవేక్షణపై కేంద్రం గుత్తాధిపత్యం కుట్రపూరితంగా డ్యామ్ సేఫ్టీ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని 185 ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి! అందులో రామప్ప, లక్నవరం, ఉస్మాన్సాగర్ ప్రైవేటీకరణ దిశగా