విభజన హామీల్లో తెలంగాణ, ఏపీకి అన్యాయం సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శ హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/ చిక్కడపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం చేసింద�
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
Minister Jagadish Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ర్యాలీలు చేస్తాం బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కాచిగూడ, జనవరి 5: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించడం సరైన చర్య కాదని, అది కేంద్రం చేతకానితనమే
FCI | దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు మూలాధారమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)కు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నదా? పేదలకు సబ్సిడీ మీద ఆహార
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్ | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. లాభాల్లో ఉన్న బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయా�
డ్యామ్ల నిర్వహణ, పర్యవేక్షణపై కేంద్రం గుత్తాధిపత్యం కుట్రపూరితంగా డ్యామ్ సేఫ్టీ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని 185 ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి! అందులో రామప్ప, లక్నవరం, ఉస్మాన్సాగర్ ప్రైవేటీకరణ దిశగా
CM KCR | భారతదేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉందని, కానీ దాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మనదేశంతో పోల్చుకుంటే ఒక రాష్ట్రం అంత కూడా ఉండని ద్వీపదేశం సింగపూర్..
పంజాబ్లో వడ్లు సేకరిస్తారు కానీ తెలంగాణలో ఎందుకు సేకరించరు? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? ముఖ్యమంత్రిని బీజేపీ దళారీ అంటున్నది..మరి ప్రధాని, 19 రాష్ర్టాల సీఎంలు దళారీలా? కనీస మద్దతు ధర నిర్ణయించేది క�
‘రీ-డెవలప్మెంట్’ ప్రాజెక్టు పేరుతో నిర్మాణాల తరలింపు వందల ఏండ్లుగా నివసిస్తున్న దళితులను వెళ్లగొట్టే యత్నం ఫుడ్కోర్టులు, షోలతో క్లబ్గా మారనున్న శాంతి నిలయం? గాంధేయవాదుల నిరసనలు.. గాంధీజీ రెండో హత�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ‘పీఎం కేర్స్ ఫండ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. అది రాజ్యాంగం కింద గానీ ఇతర ఏ చట్టం పరిధిలో గానీ ఏర్పాటుచేసిన సంస్థ కాదు. దానికి అందే విరాళాలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లవు’ అని ఢిల
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం : మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కా