సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా�
అల్లూరి తెలంగాణ ఉద్యమకారుడట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ఖలీల్వాడి, జూన్ 3: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తేసి 21 కోట్ల వినియోగదారుల మీద మరింత భారాన్ని మోపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సబ్సిడీ �
ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్' పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్�
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దళితులకు అన్యాయం జరుగుతున్నదని, అందుకే ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ హైదరాబాద్, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ): మోదీ, అమిత్ షాల ఏలుబడిలో ప్రభుత్వ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రె
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై కుట్రలు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీ సర్కార్ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగ�
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ
తెలంగాణ రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధమ్కీ ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఉద్యమ పార్టీని, ఇక్కడి ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్ర�
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులంతా లౌకికవాదం వైపే ఉన్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు తావులేదని టీఆర్ఎస్ కార్మిక