నర్సాపూర్, జూలై 15: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని రైస్మిల్లర్లు దివాళా తీసే పరిస్థితి నెలకొన్నదని ప్రముఖ వ్యాపారవేత్త, రైస్మిల్ యజమాని పైడి శ్రీధర్గుప్తా ఆవేదన వ్యక్తంచేశారు. శుక�
బీజేపీకి పాలన చేతకాదని తేలిపోయిందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు దేశంలోని ఏ వర్గానికీ.. ఏ మంచీ చేయలేక�
సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 21: ఆర్మీని కాషాయ దళంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, ఇందులో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర సహా�
కస్టడీలో యజమాని ఉంటే బుల్డోజర్లు పంపుతారా? యూపీలో ముస్లింల ఇండ్లను నేలమట్టం చేయడంపై అలహాబాద్ మాజీ సీజే మాథుర్ కీలక వ్యాఖ్యలు లక్నో, జూన్ 13: ప్రభుత్వమే కోర్టులాగా కీలక తీర్పులను వెలువరిస్తుంది. విచారణ
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా�
అల్లూరి తెలంగాణ ఉద్యమకారుడట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ఖలీల్వాడి, జూన్ 3: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తేసి 21 కోట్ల వినియోగదారుల మీద మరింత భారాన్ని మోపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సబ్సిడీ �
ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్' పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్�
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి మహబూబ్నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో దళితులకు అన్యాయం జరుగుతున్నదని, అందుకే ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ హైదరాబాద్, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ): మోదీ, అమిత్ షాల ఏలుబడిలో ప్రభుత్వ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రె