Manish Sisodia | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 1న ఘోరమైన కారు ప్రమాదంలో
అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తుంటే.. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
నిధుల మళ్లింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. కల్లాల నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేరళ ఉన్నత విద్య, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్.బిందు కొనియాడారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన డాటా భద్రతా బిల్లు-2022కి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియపై 70 మందికిపైగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మాటల దాడి కొనసాగుతూనే ఉన్నది.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
పొలంకాడ మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై రైతన్నలు యుద్ధం మొదలెట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదలు పెట్టిన నిరసన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వరకు పాకింది.
‘వద్దే వద్దు.. ఈ బీజేపీ సర్కారు. ఆ పార్టీకి ఓటేస్తే ధనవంతులకే లాభం. మాకు కాదు. అవినీతి సర్కారు అది. రైతులు, పేదలు, మధ్య తరగతికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. వేరే పార్టీ అధికారం చేపట్టాల్సిందే’.. ఇదీ గుజరాత్లోని సగ
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్' సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా..