రూ.2 వేల నోట్ల రద్దు వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే �
అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా మోదీ ప్రకటించారు. 2000 రూపాయల నోట్లను కొత్తగా �
నోట్ల రద్దుతో కేంద్రంలోని మోదీ పాలనకు తిరోగమనం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని పేర్కొన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. శుక్రవారం స్థ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆయా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తు�
కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నది. స్వయంప్రతిపత్తి గల సంస్థలపై కూడా అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)ను తన గ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నది. అందులో తప్పేంలేదు. కానీ దానికోసం అనుసరిస్తున్న విధానాలు పూర్త
మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ నేతలను చెప్పుతో కొట్టాలంటూ కర్ణాటక శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వంద శాతం అవినీతిలో కూరుకుపోయిన �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పిలుపు నిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్�
స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గు