బ్యాంకు అంటే ఓ భరోసా... ఓ నమ్మకం. కడుపుకట్టుకొని సామాన్యుడు దాచుకొన్న డబ్బును కంటికి రెప్పలా కాపాడుతుందన్న ఓ నమ్మకం. బిడ్డ పెండ్లికో, కొడుకు పైచదువుకో, ఆపత్కాల సమయం వచ్చినప్పుడో ఆత్మబంధువులా ఆదుకొంటుందనే
తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో ఆకలిసూచీలో 107వ ర్యాంకుకు పడిపోయిన భారతంలో కంది కష్టాలు కూడా మొదలయ్యాయి. ‘ఓట్లేసి గెలిపించిన మాకు.. పప్పన్నం కూడా పెట్టలేవా మోదీ?’ అంటూ సామాన్యులు దీనంగా అడుగుతున్నా�
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి కేంద్రంపై మాటల దాడి చేశారు. పుల్వామా దాడిలో వీర మరణం పొందిన సైనికుల త్యాగాన్ని 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారాస్త్రంగా వాడుకున్నారని వి�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేర దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ‘నల్లధనాన్ని వెలికితీసి దేశంలోని ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తాం’ అని కల్లబొల్లి మాటలు చెప్పి అ
రూ.2 వేల నోట్ల రద్దు వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే �
అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా మోదీ ప్రకటించారు. 2000 రూపాయల నోట్లను కొత్తగా �
నోట్ల రద్దుతో కేంద్రంలోని మోదీ పాలనకు తిరోగమనం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని పేర్కొన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. శుక్రవారం స్థ�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆయా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తు�