ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో కుదేలైన పేదలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్పై తాజాగా రూ.101.5 బాదింది.
తమ డిమాండ్ల సాధనకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శనివారం పిలుపునిచ్చారు.
ఈ నెల 24 నాటికి మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయకపోతే, 25 నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని మనోజ్ జరాంగే హెచ్చరించారు.
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలను మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మిగతా షరతుల్లో ఎలాంటి మార్పు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్�
ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో సేవలందించే అంగన్వాడీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. పేద-ధనిక, కులము-తలము వంటి అంతరాల్లేని అద్భుత కేంద్రాలు, అమృత హ�
జమిలి ఎన్నికలతో సమాఖ్యవాదం, బహుళ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలను ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచింది. అందుకే దేశవ్యాప్తంగా
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కు తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి అందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.6,259 కోట్లు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ఇచ్చింది రూ.2,085 కోట్లు. తెలంగాణకు ఇచ్చింది రూ.1
తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భం�
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన(ఈనెల 26న) తర్వాత ప్రభుత్వం లోక్సభలో మూడు రోజుల్లో ఆరు బిల్లులను ఆమోదించుకొన్నది. అది కూడా ఎటువంటి చర్చ లేకుండా. ఇందులో కీలకమైన అట�
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారుపై అక్కడి రైతులు భగ్గుమంటున్నారు. బోరుబావులకు ప్రభుత్వం విద్యుత్తు మీటర్లు బిగిస్తుండటంపై తీవ్రంగా మండిపడుతున్నారు. యోగి సర్కారు మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రా�
మణిపూర్లో హింస చెలరేగి దాదాపు రెండున్నర నెలలు అయింది. హింసాత్మక ఘటనల్లో 120కి పైగా గ్రామాల్లో దాదాపు 3,500 ఇండ్లు, 220 చర్చిలు, 15 గుడులు మంటల్లో, దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Essential Commodities | ‘ఎవరైనా స్నేహితులు, చుట్టాలు ఇంటికి వస్తే కప్పు టీ ఇవ్వాలన్నా భయమేస్తున్న ది’.. ఇది ఓ మధ్యతరగతి గృహిణి ఆవేదన. ఐదారేండ్ల క్రితం అన్ని ఖర్చులు పోను నెలకు ఎంత లేదన్నా రూ.7 వేల దాకా పొదుపు చేసే వాళ్లం. ఇ�