కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది.
కేంద్రంలోని నరేంద్ర సర్కారు దౌత్య విధానం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో అనేక దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా కెనడాతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
Haryana: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీని కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నారు.
Mallikarjun Kharge | హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్
ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�
Covid Scam: కర్నాటకలో కోవిడ్ వేళ వెయ్యి కోట్ల అవినీతి జరిగింది. మాజీ జస్టిస్ జాన్ కున్హా ఆ అక్రమాలపై 1722 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై అధ్యయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్�
MLA Koonamneni | కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఉద్య మించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.
Odisha | ఒడిశాలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ బీజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డును ఒడిశా స్టేట్ స్పోర్ట్స్ అవార్డుగా మార్చింది. అయితే నిబంధనలు, నగదు బహుమతుల్ల
shadow cabinet | ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్�
ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చి బీజేపీ మాట తప్పింద ని,మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా స్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణే లక్ష్యం గా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ను బీజేపీ, కా�
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియపై కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రైవేట్కు కట్టబెడితే దాదాపు 40వేల మంది కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
లక్షలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా 2017లో కేసీఆర్ సర్కారు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడగ�