MLA Koonamneni | కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఉద్య మించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.
Odisha | ఒడిశాలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ బీజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డును ఒడిశా స్టేట్ స్పోర్ట్స్ అవార్డుగా మార్చింది. అయితే నిబంధనలు, నగదు బహుమతుల్ల
shadow cabinet | ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్�
ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చి బీజేపీ మాట తప్పింద ని,మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా స్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణే లక్ష్యం గా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ను బీజేపీ, కా�
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియపై కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రైవేట్కు కట్టబెడితే దాదాపు 40వేల మంది కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
లక్షలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా 2017లో కేసీఆర్ సర్కారు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడగ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దుచేయాలంటూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను, బ్లాకుల వేలాన్ని నిలిప�
నీళ్లు, నిధులు, నియామకాలు, వనరులు... ఇలా ప్రతి రంగంలో మన వాటా మనమే దక్కించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొదలై, సాకారమైంది. ఉద్యమ అనుభవం లేని రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నార�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సింగరేణిని ఖతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే బొగ్గు గనులను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మం�
బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైళ్ల సగటు వేగం గత అయిదేండ్లలో 8 కిలోమీటర్లు తగ్గింది. 2020-21లో గంటకు 84.48 కి.మీ.గా ఉన్న వేగం 2023-24 నాటికి 76.25 కి.మీలకు పడిపోయింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. కాగా ఎక్
బుల్లెట్ ట్రైన్ పేరుచెప్పి ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారని, అలాంటి ఖరీదైన రైలులో ఏ పేదోడైనా ఎక్కుతాడా? అని మహారాష్ట్రలో పాలఘర్ జిల్లాలోని దహాను అంబేసరి, జంషేట్ తదితర గ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పాలిత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తున్నది. జానపద సినిమాల్లో వలె ‘ఈ బ్రహాస్ర్తాన్ని కాచుకో’ అని ఒకరంటే..
ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగిన టీ ఎంసీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మం గళవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద వారు తమ నిరసనను కొనసాగించారు.