2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవినీతి వ్యతిరేక ఎజెండా సహాయపడింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న అవినీతి మూటలను తెచ్చి తమకు �
Priyanka Gandhi | కేంద్రంలో బీజేపీ అధికారంవల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఉ�
ప్రస్తుత పాలకులు ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో బడ్జెట్లు రూపొందిస్తున్నారని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జగ్మోహన్సింగ్ ఆరోపించారు.
BJP | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీ�
Telangana | ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తున్నది. దాదాపు 48 శాతం కేంద్ర ప్రాజెక్టులో వాటి నిర్మాణానికి పెట్టుకొన్న డైడ్లైన్ను ఇప్పటికే దాటిపోయాయి.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ‘ఆపద మొక్కుల’ను నమ్ముకున్నారని తెలుస్తున్నది. ఎన్నికల ప్ర�
ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో కుదేలైన పేదలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్పై తాజాగా రూ.101.5 బాదింది.
తమ డిమాండ్ల సాధనకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శనివారం పిలుపునిచ్చారు.
ఈ నెల 24 నాటికి మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయకపోతే, 25 నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని మనోజ్ జరాంగే హెచ్చరించారు.
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలను మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మిగతా షరతుల్లో ఎలాంటి మార్పు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్�
ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో సేవలందించే అంగన్వాడీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. పేద-ధనిక, కులము-తలము వంటి అంతరాల్లేని అద్భుత కేంద్రాలు, అమృత హ�