కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. కార్మికుల హక్కులను హరించడమే లక్ష్యంగా ఈ కోడ్లను రూపొందించ�
Dasyam Vinay Bhaskar | దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని, నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పని భారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్�
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిన చందాన మొన్నటి వరకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించే అధికార భవనాన్ని శీష్ మహల్ (అద్దాల మేడ)గా అభివర్ణించి, దాని కోసం ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి విలాసంగా �
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేయటంలో మోదీ సర్కార్ వైఫల్యం మరోసారి బయటపడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్ర నిరోధక కమిటీకి వైస్-చైర్గా పాక్ ఎంపికైంది.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, కార్మిక హక్కుల కోసం తమ పార్టీ ముందుండి పోరాడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
‘మావోయిస్టులపై అంతిమ యుద్ధం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్'ను చేపట్టింది. అడవంతా పోలీసు క్యాంపులతో నింపేసింది. వేలాది పారామిలటరీ బలగాలు, గ్రేహౌండ్స్ దళాలతో దండకారణ్యాన్ని కొన్ని
తెలంగాణను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణకు మోదీ సర్కారు అన్యా యం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్�
Terror Attacks | బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు క�
సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్ర�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
‘అచ్చేదిన్ తెస్తాం.. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ పదకొండేండ్ల కిందట
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలందరూ అరిగోస పడుతున్నారు. ధరల మోతతో సామాన్యుడి బతు
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభిం
దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.37 లక్షల అప్పు ఉంది. నిరుడు జూన్నాటికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రూ.176 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.14.82 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్�