Terror Attacks | బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు క�
సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్ర�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
‘అచ్చేదిన్ తెస్తాం.. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ పదకొండేండ్ల కిందట
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలందరూ అరిగోస పడుతున్నారు. ధరల మోతతో సామాన్యుడి బతు
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభిం
దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.37 లక్షల అప్పు ఉంది. నిరుడు జూన్నాటికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రూ.176 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.14.82 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్�
కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది.
కేంద్రంలోని నరేంద్ర సర్కారు దౌత్య విధానం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో అనేక దేశాలతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా కెనడాతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
Haryana: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీని కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నారు.
Mallikarjun Kharge | హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్
ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�
Covid Scam: కర్నాటకలో కోవిడ్ వేళ వెయ్యి కోట్ల అవినీతి జరిగింది. మాజీ జస్టిస్ జాన్ కున్హా ఆ అక్రమాలపై 1722 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై అధ్యయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్�