అహంభావం పోగొట్టుకోవాలంటే సాటివారికి సేవ చేయడమే ఉత్తమమైన మార్గమని జాతిపిత మహాత్మా గాంధీ మాట. బిహార్ రాష్ట్రం సమస్తీపుర్కు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడు సరిగ్గా అదే చేస్తున్నారు. ఆయన పేరు డాక్టర్ కౌశల్ �
Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ పార్టీ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్కు చెందిన ‘జన్ సురాజ్’ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’ను ఎన్నికల సంఘం (ఈసీ) కేటాయించింది. బీహార్ ఉప ఎన్నికల్లో ఈ గుర్త
Teachers, Students Exchange Blows | కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్�
Liquor Seized From HP Oil Tanker | ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆ ట్యాంకర్ను వెంబడించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని వదిలి డ్రైవర్, వ్యాపారి పారిపోయారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. పోలీస్ రిక్రూమ్మెంట్ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో �
People Fall Into River | వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరాజ్, బీహార్లో తొలిసారి పోటీకి సిద్ధమైంది. తరారీ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ
BJP MLA Distributes Swords | అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పలు దుర్గా పూజా మండపాల వద్ద కూడా కత్తులను పంచారు.
Firing At Durga Puja Pandal | దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు జరిగాయి. బైక్లపై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మండపం వద్దకు చేరుకున్�
Dalit Man Thrashed | జీతం అడిగినందుకు దళిత వ్యక్తిపై యజమాని, అతడి కుమారుడు, మరో వ్యక్తి కలిసి దాడి చేశారు. నేలపైకి తోసి కొట్టారు. కులం పేరుతో అతడ్ని దూషించారు. అలాగే ముఖంపై ఉమ్మి వేయడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేశారని �
Prashant Kishore | బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 220 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రకటనకు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమా