ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు ఎంత ముఖ్యమైనదో మరోమారు నిరూపితమైంది. చనిపోయిన తల్లి అంత్యక్రియలను సైతం వాయిదా వేసిన ఓ కుటుంబం తొలుత ఓటుకే జై కొట్టింది. బీహార్లోని జెహానాబాద్ లోక్సభ నియోజ�
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �
Heatwave | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో హీట్వేవ్స్ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
Heat Waves | బిహార్లో ఎండలు దంచికొడుతున్నాయి. గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఎండలకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం పది దాటిందంటే బయటకు �
Students Faint | వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. పదుల సంఖ్యలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. సపర్యలు చేసిన టీచర్లు, ఆ విద్యా�
బీహార్లోని దవాఖానలో ఓ గర్భిణి (25) మరణించటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడ విధ్వంసానికి దిగారు. దవాఖానలోని ఓ నర్సును మొదటి అంతస్తు నుంచి తోసేశారని వార్తలు వెలువడ్డాయి. ఈ దాడి ఘ
Rahul Gandhi | ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆదివారం నోరు జారారు. ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం�
Lalu Prasad Yadav | ఈ లోక్సభ ఎన్నికల్లో అంతటా ఇండియా కూటమే విజయదుందుభి మోగిస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికలతో ‘ప్రధాని నరేంద్రమోదీ �
Police Station Set On Fire | ఒక వ్యక్తి, మైనర్ భార్య పోలీస్ కస్టడీలో మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. విధ్వంసం సృష్టించడంతోపాటు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థిత�