NEET Paper Leak | నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు బయట పడుతున్నాయి. ప్రశ్న పత్రం లీకైన మాట నిజమేనని బీహార్ లో ఓ విద్యార్థి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.
బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినంటూ ప్రకటిస్తూ వస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. గతంలో చాలా అరుదుగా మాత్రమే నిశాంత్ బహ
Bridge Collapsed : బిహార్లోని అరారియ జిల్లాలో బాక్రా నదిపై బ్రిడ్జిలో కొంత భాగం కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన ఘటనపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్పందించారు.
Bomb Threat | పట్నా ఎయిర్పోర్టులో బాంబు కలకలం చెలరేగింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ ఐడీకి ఈ మెయిల్ పంపారు. దాంతో అధికారులు అప్రమత్�
ఏడాది కిందట.. కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్-1 పరీక్షాపత్రం లీక్ అయ్యింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెర�
Fractured Leg With Cardboard | బైక్ నుంచి పడిన యువకుడికి కాలు విరిగింది. అయితే చికిత్స అందించిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్లాస్టర్కు బదులు కార్డ్బోర్డ్తో కాలుకు కట్టుకట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసు�
Father, Son Lawyer Duo Shot Dead | లాయర్లైన తండ్రీకొడుకులు కలిసి బైక్పై కోర్టుకు వెళ్తున్నారు. మార్గమధ్యలో కాపుకాసిన దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో తండ్రీకుమారులు మరణించారు. వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై సమాధానం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప
Murder | ప్రాణం ఎప్పుడు ఏవిధంగా పోతుందో ఎవరికీ తెలువదని అంటుంటారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవుకు పాలుపిండుతూ హత్యకు గ�
NEET | నీట్ (NEET) ఎగ్జామ్లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.