ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మరో వంతెన (Bridge Collapse) కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడువక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతీహరిలో (Motihari) రూ.1.5 కోట్లతో 40 అడుగ�
Bridge Collapse | బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్ (Bihar) రాష్ట్రంలో వరుసగా వంతెనలు (Bridge Collapse) కూలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది (Creates Panic).
బీహార్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఉద్యోగాలిస్తామని ఆశచూపి 150 మంది మహిళలను రప్పించి వారిని బంధించి కొన్ని నెలలుగా లైంగిక దాడి చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దారుణం బయటపడింది.
బీహార్లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యిందని అంగీకరించారు.
NEET Paper Leak | నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు బయట పడుతున్నాయి. ప్రశ్న పత్రం లీకైన మాట నిజమేనని బీహార్ లో ఓ విద్యార్థి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.
బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినంటూ ప్రకటిస్తూ వస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. గతంలో చాలా అరుదుగా మాత్రమే నిశాంత్ బహ
Bridge Collapsed : బిహార్లోని అరారియ జిల్లాలో బాక్రా నదిపై బ్రిడ్జిలో కొంత భాగం కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన ఘటనపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్పందించారు.
Bomb Threat | పట్నా ఎయిర్పోర్టులో బాంబు కలకలం చెలరేగింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ ఐడీకి ఈ మెయిల్ పంపారు. దాంతో అధికారులు అప్రమత్�
ఏడాది కిందట.. కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్-1 పరీక్షాపత్రం లీక్ అయ్యింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెర�