ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాల కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేయడం లేదని, అందుకే వారికి అవి
Prashant Kishor | బీహార్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన
ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ పార్టీని ప్రారంభించారు. బుధవారం పాట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీని ఆవి�
IAF Helicopter Crashes | వరద బాధితుల కోసం సామగ్రిని తీసుకువెళ్తున్న ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపుతప్పింది. వరద నీటితో నిండిన ప్రాంతంలో అది ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. పైలట్, అందులోని జవాన్లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థ�
river water rises | భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేక�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 2న బీహార్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, నాయకత్వంతో సహా అన్ని వివరాలు ఆ రోజు వెల్లడిస్తానని చెప్
Swatantra Express | స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ (Swatantrata Senani Express) రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి (Stones were thrown) పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.
Jivitputrika | పండుగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విషాదం నెలకొన్నది. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు.
Woman Cop Shot With Arrow | భూ వివాదాన్ని పరిష్కరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లిన పోలీస్ అధికారిణికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆక్రమణదారులు బాణాలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారిణి తలలోకి బాణం దిగింది. ఆమె ఆర�
JDU Woman Leader Thrashed | మహిళా నాయకురాలిపై ఆ పార్టీకి చెందిన నేత తన మద్దతుదారులతో కలిసి దాడి చేశాడు. మెడలో చెప్పుల దండ వేసి ఉరేగించాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీస�
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. దళితులకు చెందిన 34 ఇండ్లను దుండగులు తగలబెట్టారు. దీంతో పేద దళితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. నవాడా జిల్లా మంజి తోలలోని తోల ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం స
Dalit homes set on fire | అల్లరి మూకలు రెచ్చిపోయాయి. దళితుల ఇళ్లలోకి చొరబడి వారిని కొట్టారు. 20కు పైగా దళితుల ఇళ్లకు నిప్పుపెట్టారు. అగంతకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు బాధిత దళిత కుటుంబాలు ఆరోపించాయి.
బీహార్ యువకుడు అభిషేక్ కుమార్కు గూగుల్ లండన్ కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ లభించింది. ఆయన వచ్చే నెలలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆయన పాట్నాలోని ఎన్ఐటీలో బీటెక్ చేశారు. ‘ఇది నా అతి గొ