ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రవేశపరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు బీహార్ శాసనసభ బుధవారం ఓ బిల్లును ఆమోదించింది. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తు�
కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెల�
‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎ�
మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది.
Special Status : బిహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిహార్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మండిపడ్డారు.
Special Status | నితీశ్ కుమార్ పాలిత రాష్ట్రం బీహార్ (Bihar)కు ప్రత్యేక హోదా (Special Status) అంశంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సంప్రదాయాలకు అనుగుణంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షా
Chirag Paswan | బీహారీలు బాగా పనిచేస్తున్నప్పుడు, బీహార్ ఎందుకు వెనుక ఉంది? అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతకాలని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఆ రాష్ట్ర స�
బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. దీంతో ఒక నెల వ్యవధిలో కూలిన వంతెనల సంఖ్య 15కు పెరిగింది. తాజాగా, కోసి నది వరదల కారణంగా ఆరారియా జిల్లాలోని చిన్న వంతెన కూలిపోయింది.
Stabbed To Death | ఒక వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను ఒక అమ్మాయి ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. కుమార్తెల తల్లి కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముగ్గురి హత్యలకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్�
దేశంలో తొలిసారిగా బీహార్కు చెందిన ఒక ట్రాన్స్జెండర్ మహిళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. బీహార్లోని భాగల్పూర్ అనే గ్రామానికి చెందిన మన్వీ మధు కశ్యప్ ఈ ఘనత సాధించారు.