JDU leader accuses RJD MLA | ఆర్జేడీ ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేసి కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని జేడీయూ నేత ఆరోపించారు. గాయపడిన ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యేపై కేసు నమ
Teacher Asks Student To Be Girlfriend | విద్యార్థినికి ఒక టీచర్ ప్రపోజ్ చేశాడు. ఏకలవ్యుడి మాదిరిగా గురుదక్షిణ చెల్లించాలని, తన ప్రియురాలిగా ఉండాలని కోరాడు. దీంతో స్కూల్ యాజమాన్యానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. విద్యాశాఖ అధిక�
Lalu Prasad Yadav | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్పై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేదని చెప్పారు.
Woman Elopes With Loan Recovery Agent | తాగుబోతు భర్త వేధింపులపై అతడి భార్య విసిగిపోయింది. లోన్ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్తో పరిచయం పెంచుకున్నది. చివరకు అతడితో కలిసి పారిపోయి పెళ్లాడింది. ఇది తెలుసుకుని ఆ గ్రామస్తు�
Passengers | బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధుబని రైల్వే స్టేషన్లో (Madhubani Railway station) రైలుపై ప్రయాణికులు దాడి చేశారు.
Tejashwi Yadav | ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, బీజేపీ విజయం బీహార్లో ప్రభావం చూపవచ్చని అంచనా వ�
Cops Raid Beggar's Home | బిచ్చగత్తె ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. బైక్, ఖరీదైన సెల్ ఫోన్లు, విదేశీ నాణేలు, ఇతర విలువైన వస్తువులు చూసి షాకయ్యారు. అడుక్కునే నెపంతో ఆ మహిళ రెక్కీ నిర్వహించగా ఆమె అల్లుడు చోరీలకు పాల్పడుతు�
Candidate Reaches Late To Exam Centre | ఒక అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నది. గేట్లు మూసి ఉండటంతో తెలివిగా వ్యవహరించింది. మూసిన గేటు కింద నుంచి దూరి లోనికి వెళ్లింది. వెంట వచ్చిన బంధువులు ఆమెకు సహకరించారు.
కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు వరాలు, ప్రత్యక్ష పన్నులపై కొంత మినహాయింపులు తప్పించి బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలు కనిపించలేదు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్ట
Budget 2025 Memes | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా.. కేంద్రంలో ప్రధాన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్కు ఈ బడ్జెట్లో వరాల జల
Harish Rao | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు ఉందని విమర్శించారు. తెలంగాణ ను�
Students | మూడో తరగతిలోని విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను ఎంత మంది చదవగలరంటే కేవలం 6.8శాతం మాత్రమే. 2018లో చదివేవారి శాతం 12.6గా ఉంటే, 2022లో 6.3శాతానికి పడిపోగా, 2024కు వచ్చేసరికి 6.8శాతానికి పరిమితమయ్యింది. అన్ని రాష్ర్ట�
Teacher On Way To School Dies | ప్రిన్సిపాల్తో కలిసి ఒక టీచర్ అతడి బైక్పై స్కూల్కు వెళ్తున్నది. ఒక లారీ చెట్టు కొమ్మను లాక్కెళ్లడంతో అది విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ టీచర్ మరణించగా ప్రిన్సిపాల్ గాయపడ్డాడు. ఈ సం�