E-Challans | టోల్ ప్లాజాల వద్ద వారం రోజుల్లో సుమారు పది కోట్ల ఈ-చలాన్లు జారీ చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు భారీగా జరిమానాలు విధించారు. ఈ-చలాన్ల జారీ కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఈ-డిటెక
RJD : ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లక్ష్యంగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. తేజస్వి కులం, దోపిడీ, లిక్కర్ మాఫియా, నేరాల గురించి మాట్లాడితే వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆయన అభివృద్ధి గు�
Girl Body Inside Luggage Bag | తల్లి, ఆమె మూడేళ్ల కుమార్తె అదృశ్యమయ్యారు. అయితే ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్న లగేజ్ బ్యాగ్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తు
Tejashwi Yadav | బీహార్ రాష్ట్రం అవినీతితోపాటు అన్నిట్లో నెంబర్ వన్గా ఉన్నదని ఆర్జేడీ పార్టీ అగ్రనేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ప్రభుత్వాన్ని నడ
మీరు మీ పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తున్నారా? ఎంతో కొంత డబ్బు వస్తుందన్న ఆశతో ఎవరికి పడితే వారికి అమ్ముకుంటున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే.
Agitators Attempt To Set School Bus on Fire | భారత్ బంద్ సందర్భంగా విద్యార్థులున్న స్కూల్ బస్సుకు నిప్పు పెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే కాలుతున్న టైర్ మీదుగా ఆ స్కూల్ బస్సు వెళ్లింది. పిల్లలకు తృటిలో ప్రమాదం త�
Bridge Collapse | బీహార్ (Bihar)లో మరో వంతెన కూలిపోయింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై (Ganga River) నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది.
Female Cop Kills Kids | ఒక మహిళా కానిస్టేబుల్ దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. ఆగ్రహం చెందిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బీహార్లోని (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు.
Radioactive Substance: కాలిఫోర్నియం రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న కేసులో.. బీహార్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రేడియోధార్మిక పదార్థం విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పొలాల మధ్య దిష్టిబొమ్మలా నిర్మించిన బ్రిడ్జిలోని చిన్న భాగం బీహార్లో స్థానికులను వెక్కిరిస్తూ ఉంది. రెండు వైపులా వెళ్లడానికి అనుసంధానిస్తూ రోడ్డు మార్గం లేదు. స్థల సేకరణ చేయలేదు. అలాంటప్పుడు పొలం మధ్�
Prashant Kishore : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, తమ పార్టీ జన్ సురాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ మిషన్ను ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
బీహార్లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకొన్నది. విద్యుదాఘాతంతో తొమ్మిది మంది భక్తులు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం హైటెన్షన్ విద్యుత్త�
బీహార్లోని హాజీపూర్లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద కన్వర్ యాత్రికులు (Kanwariyas) ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో