Female Cop Kills Kids | ఒక మహిళా కానిస్టేబుల్ దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. ఆగ్రహం చెందిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బీహార్లోని (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు.
Radioactive Substance: కాలిఫోర్నియం రేడియో యాక్టివ్ పదార్ధం కలిగి ఉన్న కేసులో.. బీహార్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రేడియోధార్మిక పదార్థం విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పొలాల మధ్య దిష్టిబొమ్మలా నిర్మించిన బ్రిడ్జిలోని చిన్న భాగం బీహార్లో స్థానికులను వెక్కిరిస్తూ ఉంది. రెండు వైపులా వెళ్లడానికి అనుసంధానిస్తూ రోడ్డు మార్గం లేదు. స్థల సేకరణ చేయలేదు. అలాంటప్పుడు పొలం మధ్�
Prashant Kishore : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, తమ పార్టీ జన్ సురాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ మిషన్ను ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
బీహార్లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకొన్నది. విద్యుదాఘాతంతో తొమ్మిది మంది భక్తులు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం హైటెన్షన్ విద్యుత్త�
బీహార్లోని హాజీపూర్లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద కన్వర్ యాత్రికులు (Kanwariyas) ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని ప్రకటించింది.
బీహార్లోని సుపౌల్ జిల్లాలోని లాల్పత్తిలో ఐదేళ్ల బాలుడు మరో బాలుడిపై కాల్పులు జరిపాడు. ఎస్పీ శైశవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ విద్యార్థి (5) బుధవారం తన బ్యాగులో ఓ హ్యాండ
Boy Shoots Student In School | ఐదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్లో గన్ తెచ్చాడు. ఒక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ స్టూడెంట్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స�
Prashath Kishore | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ �
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.