సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సంప్రదాయాలకు అనుగుణంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షా
Chirag Paswan | బీహారీలు బాగా పనిచేస్తున్నప్పుడు, బీహార్ ఎందుకు వెనుక ఉంది? అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతకాలని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఆ రాష్ట్ర స�
బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. దీంతో ఒక నెల వ్యవధిలో కూలిన వంతెనల సంఖ్య 15కు పెరిగింది. తాజాగా, కోసి నది వరదల కారణంగా ఆరారియా జిల్లాలోని చిన్న వంతెన కూలిపోయింది.
Stabbed To Death | ఒక వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను ఒక అమ్మాయి ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. కుమార్తెల తల్లి కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముగ్గురి హత్యలకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్�
దేశంలో తొలిసారిగా బీహార్కు చెందిన ఒక ట్రాన్స్జెండర్ మహిళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. బీహార్లోని భాగల్పూర్ అనే గ్రామానికి చెందిన మన్వీ మధు కశ్యప్ ఈ ఘనత సాధించారు.
బీహార్లో బుధవారం మరో బ్రిడ్జి కూలింది. సహస్ర జిల్లాలోని మహిషి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా బ్రిడ్జి కూలడం 3 వారాల వ్యవధిలో ఇది 13వది. ఇది చిన్న బ్రిడ్జి లేదా కాజ్వే కావచ్చునని జిల్లా అధికారులు తెలిపా
Lightning strikes | బీహార్ (Bihar) లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు (Lightning strikes) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చో�
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదని, వచ్చే నెలలోగా కూలిపోయే అవకాశం ఉం
Bihar : బిహార్లో రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ఏకంగా 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
Afraid Of Crossing | బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి దాటాలంటే భయమేస్తోందని అన్నారు. వంతెనలు కూలడంపై సీరియస్గా దర్యాప్తు జరుపాలన
girl shot dead | తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది.