భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలను ప్రోత్సాహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్
మల్హర్: మండలంలోని తాడిచెర్ల జెన్ కో ఓపెన్కాస్టు ప్రాజెక్టు కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గ్రామంలో సోమవారం నుంచి అధికారులు రీసర్వే ప్రారంభించారు. గతంలో డేంజర్ జోన్లో ఉన్న1300 ఇండ్లను సర్వే చేసినప్పటికీ
గణపురం :గణపురం మండలంలోని బుద్దారం గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్లుకున్నట్లు గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో కేశవాపూర్ �
చిట్యాల: ఉపాధిహామీ పనుల్లో భాగంగా చేపడుతున్న నర్సరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీవో అలీంపాషా సూచించారు. శుక్రవారం మండలంలోని నైన్పాక, అందుకుతండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న వన్ జీపీ వన్ నర�
చిట్యాల: హరితహారంలో భాగంగా గ్రామాల పరిధిలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి శైలజ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామ ప్రధాన రహదారి వద్ద నాటిన మొక్కలను పరిశీలిం�
భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశిం�
గణపురం :గణపురం మండలకేంద్రంలో ని కోటగుళ్లకు పూర్వ వైభవం కల్పించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. మండల కేంద్రంలోని చారిత్రాత్మక కట్టడమైన కాకతీయుల కోటగుళ్లను సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా సం
గణపురం :గణపురం మండలంలోని 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, ఒకరికి 50 వేల రూపాయలు ముఖ్యమవత్రి సహయ నిధి చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వేంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. సోమవారం గ�
భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �
భూపాలపల్లి : ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి కొత్తగా ఉపాధిహామీ జాబ్ కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ �
భూపాలపల్లి : భూపాలపల్లి మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పరామర్శించారు. రఘుపతిరావు తల్లి జానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిం
భూపాలపల్లి: దేశ సమైఖ్యత పట్ల ఎంతో దూర దృష్టి కలిగిన మహనీయుడు సర్ధార్ వల్లభ్భాయి పటేల్ అని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు కొనియాడారు. గురువారం రాష్ట్రీయ ఏక్ తా దివస్( సర్ధార్ వల్ల�
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న