ములుగు రూరల్/వాజేడు/వెంకటాపూర్/మంగపేట/ భూపాలపల్లి టౌన్: మే 25 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నుంచి కోవాగ్జిన్ రెండో డోస్ టీకాలను అందించగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్
ప్రతి కేంద్రంలో నలుగురికి తగ్గకుండా నిర్వాహకులు206 కేంద్రాల్లో 824 మంది విధుల నిర్వహణజూన్ 15 వరకు పూర్తి కానున్న కొనుగోళ్లు జయశంకర్ భూపాలపల్లి, మే 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా లో ఏర్పాటు చేసి
ములుగురూరల్/ వెంకటాపూర్/ మంగపేట/ మల్హర్/ భూపాలపల్లి రూరల్/ ములుగు టౌన్, మే 25: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న బాధితులకు పలువురు ఆర్థికసాయం అందజేస్తున్నారు. ములుగులో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర�
నమస్తేతెలంగాణ నెట్వర్క్ : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఫీవర్ సర్వే జోరుగా కొనసాగుతోంది. మండలంలోని గొర్లవీడులో మంగళవారం జరిగిన సర్వేలో డీపీవో ఆశాలత పాల్గొని పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో శ్మశానవ
పాజిటివ్ వ్యక్తికి వైద్యం అందించేందుకు సులువుగా ఉంటుందిభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కృష్ణకాలనీ, మే 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీవర్ సర్వేతో కరోనా వైరస్ను పూర్తిగ�
ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో ఎంపికభూపాలపల్లి జిల్లాలో 50పాఠశాలలకు వాట్సాప్ గ్రూపులు‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ఆన్లైన్లో తరగతులుసరికొత్త విధానానికి విద్యాశాఖ, మహిళా రక్షణ విభాగం పోలీస�
కరోనా నివారణ| కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి
టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి | టీఆర్ఎస్ పాలనలో భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
గని పైకప్పు కూలి ఇద్దరు దుర్మరణం | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే -6 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గనిపైకప్పు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.
ఈసారి ఎండ తీవ్రత ఎక్కవుగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక మూగజీవాల సంగతి ఏంటి? ఈ ఆలోచనే ఓ ఎన్నైరైని కదిలిచింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా కాటారం మండలం గారెపల్లికి చెం�
కృష్ణకాలనీ/గోవిందరావుపేట/వెంకటాపూర్, మార్చి 30: మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మంగపేట, మార్చి30: రాజుపేట సమీపంలోని లక్ష్మీనర్సాపురంలో వెలిసిన శ్రీనాగులమ్మ ఆలయం వద్ద మంగళవారం జాతర మొదలైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగులమ్మ తల్లి జెండాలు, పూజా సామగ్రి, గజ్జెలు, దేవర కుండలకు గోదావరి �