భూపాలపల్లి :సీనియర్ పాత్రికేయులు రాఘవులు శనివారం ఉదయం తన స్వగ్రామం భూపాలపల్లి మండలం గుర్రంపేటలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి లు మృతుని కుటుంబ స�
చిట్యాల: గ్రామదేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల �
కొడకండ్ల : మండలంలోని లక్ష్మక్కపల్లి రెవిన్యూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై బోడోనికుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మండల కేంద్రంలోని ఎ�
మల్హర్ : బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరిత్యా నేరమని బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని రుద్రారంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మైనర్ బాలికకు వివాహం నిశ్చయించారనే విషయ�
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తె�
భూపాలపల్లి : భూపాలపల్లి పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ డయాగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువధరలకే ఆరో�
భూపాలపల్లి: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని డీడీఎంఎస్ బి. వెంకన్న అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియా కేటీకే 8వ భూగర్భ గనిని, కేటీకే ఓసీపీ-3 ప్రాజెక్ట్ను ఆయన సందర్శించి, ఆయా గనులలో సింగరేణి యాజమాన్యం త
చిట్యాల: అటవీశాఖ భూములను సాగు చేస్తున్న రైతులు పోడు భూములపై హక్కుల పత్రాలను పొందడానికి దళారులను నమ్మి మోసపోవద్దని పోడుభూముల మండల స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. శుక్రవారం మండలంలోని వెంచ�
భూపాలపల్లి : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత కోరారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు జేసీ ము
భూపాలపల్లి: సింగరేణి కార్మీకులు స్వీయ రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ ధరించాలని సింగరేణి డీడీఎమ్ఎస్ బానోత్ వెంకన్న కార్మికులకు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6ఇంక్లెన్ గనిని ఆకస్మీకంగా �
భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలను ప్రోత్సాహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్
మల్హర్: మండలంలోని తాడిచెర్ల జెన్ కో ఓపెన్కాస్టు ప్రాజెక్టు కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గ్రామంలో సోమవారం నుంచి అధికారులు రీసర్వే ప్రారంభించారు. గతంలో డేంజర్ జోన్లో ఉన్న1300 ఇండ్లను సర్వే చేసినప్పటికీ
గణపురం :గణపురం మండలంలోని బుద్దారం గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్లుకున్నట్లు గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో కేశవాపూర్ �