Bhupalpally | ద్విచక్ర వాహనం అదుపుతప్పి(Bike accident) యువకుడు మృతి(Young man died) చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రం శివారులో జరిగింది.
విద్యుత్తు అధికారులు గురువారం రాత్రి నుంచి దళిత కాలనీలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘ�
వన్యప్రాణుల వేటకు దుండగులు విద్యుత్తు తీగలతో బిగించిన ఉచ్చుకు ఇద్దరు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ కమాండో, ములుగు జిల్లా గోవిందరావు�
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కూంబింగ్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ కరెంటు షాక్తో మరణించారు. కాటారం మండలం నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించ గా అడ్డుకోబోయిన తల్లిపై గొడ్డలి వేటుపడ టంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘట న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధనసరి అనసూయ (సీతక్క) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 1,85,830 ఓట్లు పో లవగా, 1,767 పోస్టల్ ఓట్లు ఉ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి రోజూ నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మొదట మధ్యాహ్నం 3 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్
Bhupalpally | శాయంపేట నియోజకవర్గంలో ఉన్న భూపాలపల్లి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణారెడ్డి, 2014లో టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, 2018లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణ�