ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి రోజూ నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మొదట మధ్యాహ్నం 3 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్
Bhupalpally | శాయంపేట నియోజకవర్గంలో ఉన్న భూపాలపల్లి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణారెడ్డి, 2014లో టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, 2018లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణ�
Minister Satyavathi | ముదిరాజ్ల గురించి ఆలోచించిందే ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జడ్పీటీసీ జోరుక సదయ్య ముదిరాజ్ అధ్యక్షతన మ
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate) కా�
Kataram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మహాదేవపూర్, కాటారం, మాహా ముత్తారం, మల్హర్, పలిమల మండలాలను కలుపుతూ రెవెన్యూ �
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు.
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
KTR | కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ ప
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపొతే వారిపై ఉన్న కేసులు ఎత్తేస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ఉపాధి కల్పిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి అన్నారు.
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.