ఈసారి ఎండ తీవ్రత ఎక్కవుగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక మూగజీవాల సంగతి ఏంటి? ఈ ఆలోచనే ఓ ఎన్నైరైని కదిలిచింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా కాటారం మండలం గారెపల్లికి చెం�
కృష్ణకాలనీ/గోవిందరావుపేట/వెంకటాపూర్, మార్చి 30: మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మంగపేట, మార్చి30: రాజుపేట సమీపంలోని లక్ష్మీనర్సాపురంలో వెలిసిన శ్రీనాగులమ్మ ఆలయం వద్ద మంగళవారం జాతర మొదలైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగులమ్మ తల్లి జెండాలు, పూజా సామగ్రి, గజ్జెలు, దేవర కుండలకు గోదావరి �