అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషి వల్లే మావోయిస్టుల నిర్మూలన సాధ్యమైందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అ�
భక్తకోటికి ముక్కోటి దర్శనం కలిగేలా భద్రగిరిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా రాములోరిని సీతమ్మవారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస�
Bhadradri | భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫా
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, పండ్ల రసాలతో, తులసి మాలలతో, నారీకేళ జలాలతో ప్రత్యేక అభిషేకం తిరుమంజనం నిర్వహించార�
పారిశుధ్య నిర్వహణలో భద్రాద్రి జిల్లాకు దేశంలోనే మూడో రాంకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స
భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామకోటి పుస్తకాలను సోమవారం నిమజ్జనం చేశారు. భక్తులు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను ఏటా శ్రావణ మాసంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరిలో నిమజ్�
‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చి�
తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలం నుంచి దేని గురించి భయపడుతున్నారో అదే జరుగుతున్నది. తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరిలోని రాముడి దివ్య ఆలయం పోలవరం బ్యాక్వాటర్లో జలదిగ్బంధమయ్యే పరిస్థితి నెలకొన్నది. పొరుగు ర�