రెండేళ్ల కరోనా తర్వాత భక్తుల సమక్షంలో జరిగే ముక్కోటి ఉత్సవాలను తిలకించి తరించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
గర్భం దాల్చిన మహిళకు సరైన పోషకాలు అందినప్పుడే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషి వల్లే మావోయిస్టుల నిర్మూలన సాధ్యమైందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అ�
భక్తకోటికి ముక్కోటి దర్శనం కలిగేలా భద్రగిరిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా రాములోరిని సీతమ్మవారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస�
Bhadradri | భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్
పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫా