గుజరాత్లో వరదలు వస్తే సహాయం చేసిన ప్రధాని మోదీకి భద్రాచలం వరదలు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ర్టానికి నిధులు తీసుకొనిరాలేని కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఉపయోగమ
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో సోమవారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరిన నీటిమట్టం.. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరింది. దీంతో జిల్లా జిల్లా కలెక్�
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి �
భద్రాద్రి జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండకాసి ఆ తర్వాత మబ్బులుపట్టాయి. అప్పుడు మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్యను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో శనివారం రాత్రికి భద్రాచలం చేరుకుని ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు �
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి (Ganja) పట్టుబడింది. సారపాకలోని భద్రాచలం వంతెన సమీపంలో గంజాయిని తరలిస్తున్న కారు అదుతప్పి బోల్తాపడింది. దీంతో కారులోని గంజాయి బయటపడింది.
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 2న ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున స్వామివారికి పవిత్ర గోదావరిలో వైభవోపేతంగా చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంతరాలయంలోని
హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు మంగళవారం గచ్చిబౌలిలోనిలో మంత్
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవమూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమం
నేడు ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం భద్రాచలం, మార్చి 17: జగదభిరాముని వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గో�
ఈసారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా నిరాడంబరంగా
భద్రాచలం, మార్చి 2 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనల
భద్రాచలం, ఫిబ్రవరి 22: భద్రాచలం దేవస్థా నంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్ ధరలను పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు. మంగళవారం ఈవో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో రూ.5 వేలు ఉన్న �