భద్రాచం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంఆధ్వర్యంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ తెలిపారు. కోవిడ్-19 నిబంధనల మేరకు కొద్దిమంది అర
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో మొర్రేడు వాగు, రైటర్బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, ప�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు గురువారం సందర్భంగా బేడా మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు. తాతగుడి సెంటర్లో ఉన్న శ్రీగోవిందరాజ స్వామివారికి అభిషేకం జరిపారు. తెల్ల
భద్రాచలం: శిక్షణ పొందిన యువత ఖాళీగా ఉండకుండా ఏదొక ఉపాధి ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని జేడీఎం (జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్) హరికృష్ణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ భద్రాచలం పీఓ గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు యువజన శిక్�
దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా�
ములకలపల్లి: అక్టోబరు 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. ములకలపల్లిలోని రైతుసంఘం కార్యాలయంలో వర్సా శ్రీరాముల�
Bhadradri | భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు
భద్రాచలం: ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంద�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్�
చుంచుపల్లి : మండలంలోని పలు పంచాయతీల్లో మంగళవారం పెసా గ్రామసభలుల్లో ట్రైకార్ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. మండలంలోని చుంచుపల్లి తండా, నందా తండా, విద్యానగర్ పంచాయతీ, ఎన్కేనగర్ పంచాయతీల్లో ఈ గ్రామసభల
భద్రాచలం: ఐటీడీఏ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ గిరిజన యువత కోసం అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈజాబ్మేళా నిర్వహిస్తున్నట్
భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్�
కొత్తగూడెం:సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలిఅర్థ సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇదే కాలానికి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంల
పాల్వంచ :కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన భారత్బంద్ పాల్వంచలో విజయవంతమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తెల్ల�