భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం సందర్భంగా స్వామివారి ఉత్సవపెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆర�
చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట�
చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్�
దంపతుల ఆత్మహత్య | అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురు లేని జీవితం
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం జిన్నెలగూడెంలో పెద్దరాతి యుగంనాటి రాతిపాత్రలు బయటపడ్డాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఇటీవల రైతు శంకరం పొలం దున
మహాపట్టాభిషేకం| బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాపట్టాభిషేక కార్యాక్రమం జరగనుంది.
ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుత