హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం జిన్నెలగూడెంలో పెద్దరాతి యుగంనాటి రాతిపాత్రలు బయటపడ్డాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఇటీవల రైతు శంకరం పొలం దున
మహాపట్టాభిషేకం| బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాపట్టాభిషేక కార్యాక్రమం జరగనుంది.
ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుత