పాల్వంచ :కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన భారత్బంద్ పాల్వంచలో విజయవంతమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తెల్ల�
కొత్తగూడెం: కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప రాజకీయ మేధావి, స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న మహనీయుడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కొనియాడారు. సోమవారం కొత్తగూడెం కలె�
జూలూరుపాడు : జూలురుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణాలతో పట్టణాన్ని తలపించేలా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ని�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంతరాలయంలోని మూలమూర్తులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను ధరింపజేశారు. తెల్లవార�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ఈ ప్రత్యేక అలంకర�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఉదయం రామాలయానికి చేరుకున్న ఆయనకు టెంపుల్ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గ�
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వ�
భద్రాచలం: సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం�
భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం సందర్భంగా స్వామివారి ఉత్సవపెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆర�
చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట�
చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్�
దంపతుల ఆత్మహత్య | అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురు లేని జీవితం