భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్యను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో శనివారం రాత్రికి భద్రాచలం చేరుకుని ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు �
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి (Ganja) పట్టుబడింది. సారపాకలోని భద్రాచలం వంతెన సమీపంలో గంజాయిని తరలిస్తున్న కారు అదుతప్పి బోల్తాపడింది. దీంతో కారులోని గంజాయి బయటపడింది.
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 2న ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున స్వామివారికి పవిత్ర గోదావరిలో వైభవోపేతంగా చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంతరాలయంలోని
హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు మంగళవారం గచ్చిబౌలిలోనిలో మంత్
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవమూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమం
నేడు ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం భద్రాచలం, మార్చి 17: జగదభిరాముని వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గో�
ఈసారి భక్తుల సమక్షంలోనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా నిరాడంబరంగా
భద్రాచలం, మార్చి 2 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనల
భద్రాచలం, ఫిబ్రవరి 22: భద్రాచలం దేవస్థా నంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్ ధరలను పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు. మంగళవారం ఈవో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో రూ.5 వేలు ఉన్న �
భద్రాచలం: భద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్లమ్మ అందించిన 30 పాశురాలను చదివి వాటి అర్థాన్ని, పరమార్థాన్ని వివరించారు అర్చకులు. తెల్లవారుజామునే అమ్మవా
భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభి�
Yarlagadda Venkateswara rao | పాతికేండ్ల కుర్రాళ్లు కూడా పది అడుగులు వేయడానికి ఆయాసపడుతున్న ఈ రోజుల్లో.. 66 ఏండ్ల యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆడుతూ పాడుతూ రోజూ 30 కిలోమీటర్లు పరుగులు తీస్తారు. పరుగు కోసమే ఉద్యోగం వదులుకున్నారు.
చండ్రుగొండ: చందుగొండ మండల పరిధిలోని రేపల్లెవాడ అభయాంజనేయ ఆలయంలో అయ్యప్పభక్తులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామస్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామ�