భద్రాచలం: భద్రాచల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్లమ్మ అందించిన 30 పాశురాలను చదివి వాటి అర్థాన్ని, పరమార్థాన్ని వివరించారు అర్చకులు. తెల్లవారుజామునే అమ్మవా
భద్రాచలం: భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు.భక్తులు ఆయా అవతారాల్లో దర్శనమిస్తున్న జగదభి�
Yarlagadda Venkateswara rao | పాతికేండ్ల కుర్రాళ్లు కూడా పది అడుగులు వేయడానికి ఆయాసపడుతున్న ఈ రోజుల్లో.. 66 ఏండ్ల యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆడుతూ పాడుతూ రోజూ 30 కిలోమీటర్లు పరుగులు తీస్తారు. పరుగు కోసమే ఉద్యోగం వదులుకున్నారు.
చండ్రుగొండ: చందుగొండ మండల పరిధిలోని రేపల్లెవాడ అభయాంజనేయ ఆలయంలో అయ్యప్పభక్తులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామస్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామ�
దమ్మపేట: మండల పరిధిలోని కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ రాజేశ్వరి,రాజు ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు విరబూసాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మకమలాలు విరబూసాయి. అయితే కార్తీకమాసంలో శివునికి �
భద్రాచలం:భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా దర్శించుకున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కమి షనర్ యోగితా రాణా బుధవారం భద్రాచలం విచ్చేసారు. ఆల�
కొత్తగూడెం: టీబీజీకేఎస్ నాయకుడు ఖాజాహబీబుద్దీన్ మృతికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు హనుమాన్బస్తీలో బుధవారం ఆయన మృతదేహాన్ని సందర్�
సారపాక:సారపాక ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు వైద్యం అందించే ఈఎస్ఐ ఆసుపత్రిలో వరంగల్ జాయింట్ డైరెక్టర్ హేమలత శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మిక కుటుంబాలకు
దుమ్ముగూడెం: మండలంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. మండల పరిధిలోని రామచంద్రునిపేట, కొత్�
చండ్రుగొండ: తిప్పనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గుగులోత్ భగవాన్నాయక్(92)బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహానికి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించారు. అంతిమయాత్రల�
Telangana | రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేం�
సారపాక: సారపాక పంచాయతీ కార్యాలయంలో పోడు భూముల రైతులకు ఈవో కంది మహేష్ అవగాహన కల్పించారు. అటవీ హక్కులు, పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం పోడుభూ�
ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల శివారు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసులు 46 ద్విచక్రవాహనాలు, 15 కోడిపుంజులు, ర�
కొత్తగూడెం: నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లని.. కార్యకర్తలు నాకు బలమని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం వనమా పుట్టిన రోజు సందర్భంగా పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో వేడు�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం