Kothagudem | కొత్తగూడెంలో సినిమా స్టైల్లో కిడ్నాప్ జరిగింది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు. ఖమ్మం జిల్లాకు చెందిన సన్నీ ఇటీవలే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.
తడబడిన అడుగులు ఒక్కటవుతున్నాయి. సఖి కేంద్రాలు ఎన్నో కుటుంబాలకు దారి దీపం అవుతున్నాయి. అగాథంలో కూరుకుపోయిన జీవితాలకు భరోసా కల్పిస్తున్నాయి. భార్యాభర్తలు విడిపోయినా, మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, వృద�
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం జరిగిన నిత్య కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 276 జంటలు పాల్గొన్నాయని, ఇప్పటి వరకు ఆలయ చరిత్రలో ఇదే అత్యధికమని దేవ�
Bhadradri | భద్రాచలం : భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. గోదావరి( Godavari ) పరిసరాలు జనసంద్రంగా మారాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో భద్రాచలం( Bhadrachalam ) లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ సంఖ్యల�
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే టీఎస్ ఆర్టీసీ ప్రజలకు ఇతర సేవలను కూడా అందించడంలో సఫలీకృతం అవుతున్నది. పాత బస్సులను కార్గో వ్యాన్గా మార్చి సరుకుల రవాణాకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి డిమాండ్ వస్తున్నది. ఇప్పటికే లక్షకు పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకొన్నారు. మొదటి విడతలో 50 వేల మందికి ఆర్టీసీ తలంబ్రాలను హోండెలివరీ చే
Bhadradri | హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలాంబ్రాలకు( Sitaramula Kalyanotsava Talambralu ) ఈ ఏడాది భలే డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 20 వేల మంది అధికంగా తలాంబ్రాలను బుక్ చేసుకున్నారు. టీఎస్ �
టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక సేవ కొనసాగిస్తున్నది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా ఇంటికే వెళ్లి అందిస్తున్నది. లాజ�
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామ