Bhadradri Kothagudem | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చ
కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు
Sitarama project | సీతారామ ప్రాజెక్టు(Sitarama project) కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అధికారులను ఆదేశించారు.
Alcohol | విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే..(School teacher) వారి ముందు దారితప్పి ప్రవర్తించాడు. అందునా ఉదయమే పూటుగా మద్యం తాగి(Drinking alcohol) పాఠశాలకు వచ్చాడు.
Ganja | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తనిఖీలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ఇన్నాళ్లూ విధులు నిర్వహించిన డాక్టర్ ప్రియాంక సేవలు ప్రశంసనీయమైనవని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రియాంక దంపతు�
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విశాల మానవత్వానికి రూపమిచ్చారు. ఆదివారం ఉదయం 10:15 గంటల సమయంలో కొత్తగూడ�
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సోమవారం ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనత�
విప్లవాన్ని అణచివేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ‘కగార్'ను చేపట్టాయని, ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామర�
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ పలు విషాద ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఓటు వేయడానికెళ్లిన ముగ్గురు, విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు అస్వస్థతకు గురై, గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన ఆయా స్థా�
Employee died | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు.
మావోయిస్టు సానుభూతి పరుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిరుడు ఆగస్టులో డ్రోన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్న కేసులో మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం చార్జీషీటు దాఖలు చేస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా �