భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని రాజారావుపేట పంచాయతీలోని పెద్ద హరిజనవాడకు చెందిన సీతారామచంద్ర స్వామి భక్తులు గ్రామంలో నెల రోజుల పాటు గోటితో ఒలసిన తలంబ్రాలను తలపై పెట్టుకుని మంగ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న వాగు సమీపంలో వేస్తున్న వ్యర్ధాలతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జూలూరుపాడు రోడ్డుకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, డ్రైనేజీని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఆర్ అండ్ బి శాఖ లోని ఓ అధికారి, అధికార పార్టీ నేత అండదండలతో
లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమల్ల-మైలారం ప్రధాన రహదారి ప్రమాద భరితంగా మారింది. కల్వర్టు నిర్మించి అక్కడ ఉన్న గుంటను మాత్రం పూడ్చడం మరిచారు. దాంతో గుంటలో పడి ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాహనదా
తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి నీరు సరఫరా అయిన తర్వాతే ఆంధ్రాకు నీళ్లిస్తామని ఇరిగేషన్ కల్లూరు ఎస్ఈ గాలి వాసంతి తెలిపారు. బీబీసీ కెనాల్, కలకోట మేజర్, ఆళ్లపాడు మైనర్, నారాయణపురం మేజర్, వల్లపురం, రాపల్లి మ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మసీదు ప్రాంగణంలో ఓ శునకం పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ శునకం పిల్లలను చూసిన వానరం అందులోని ఓ పిల్లను ఎత్తుకుని లాలిస్తుంది.
క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ �
Petrol Bomb | భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అర్ధరాత్రి కొందరు పెట్రోల్ బాంబులతో దాడి చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఘటనపై ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ వివరణ ఇచ్చారు.
BRS Party | మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి దామోదర్ రావుకు వినతి పత్�
Kapu Seethalakshmi | కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానన్న సీఏం రేవంత్ రెడ్డి సర్వే పేర్లతో కాలయాపన చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆరోపించారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటలు కాకముందే పూర్తయింది. భద్రాద్రి జిల్ల�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారని, ఓటర్లకు నగదు పంపిణీ మొదలుపెట్టినట్టు టీఎస్ యూటీఎఫ్ ఆరోపించింది. ఒక అభ్యర్థి పక్షాన కొందరు వ్యక్తులకు రూ. 2 వేలు ఫోన్ పే ద్వారా పంపించి, పూ�
Mukkanti Temple | శివరాత్రి పండుగ సందర్భంగా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో స్వయంభుగా కొలువుదీరిన శ్రీ ఉమా సోమ లింగేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధల �
Koya Wedding Card | పెండ్లి శుభలేఖలు సాధారణంగా ఎక్కువగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చూస్తుంటాం. కానీ ఇదివరకెన్నడూ చూడని విధంగా కోయ భాషలో రెడీ చేసిన వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Kunamneni Sambasiva Rao | కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దళిత సంక్షేమానికి నిధుల కోత విధించడంతోపాటు దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్త�