గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందించాలని, అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సీపీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి�
ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు మతోన్మాద విధానాలను అరికట్టాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయిం�
కుల మతాలకు అతీతంగా అతి పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గా షరీఫ్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దర్గా కమిటీ మాలిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా శ్రీరామనవమి వేడుకల�
Sri Sitaramula Kalyanam | ఆళ్లపల్లి ఏప్రిల్ 6 : ఆళ్లపల్లి, మర్కోడు గ్రామాల్లోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడ
Ration Shop | సీఎం కేసీఆర్ హయాంలో వేములవాడ గ్రామంలో కొత్త రేషన్ షాపును నిర్మించినా ప్రారంభించకపోవడంపై ఆదివాసి గిరిజన మహిళలు ధర్నా చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామంలో ఆడ మగ మొక్కజొన్న పంట వేసి కంకులు తిని చనిపోయిన జర్పుల కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్లైన్ భద్రాద్రి కొ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మే 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షే�
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపి�
రాష్ట్రంలో కొత్తగా ఎర్త్సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్సైన్స్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నది. సంబ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మార్కెట్లో మిరపకాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. మిరపకు క్వింటా ధర రూ.25 వేలు కల్పిస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు అంటున్�
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే జర్నలిస్టులకు ఉచితంగా స్థలాన్ని మంజూరు చేసిందని, ఆ స్థలాలను వెంటనే వారికి కేటాయించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు అయిన ఎదుల్ల వాగు ఎండాకాలం రాకముందే నెల రోజులకు ముందే వట్టిపోయింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు పంట పొలాలు ఎండిపోత