సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్నఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలో మాదిగ సంక్
కుల వివక్ష , అంటరానితనం వంటి సామాజిక దుష్టాలను నిర్మూలించడానికి కృషిచేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు.
కార్మిక వర్గంకోసం, పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, �
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టటమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నట్లు సీపీఐ భద్రాద్ర�
రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుక�
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం తెలిపారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందించాలని, అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సీపీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి�
ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు మతోన్మాద విధానాలను అరికట్టాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయిం�
కుల మతాలకు అతీతంగా అతి పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గా షరీఫ్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దర్గా కమిటీ మాలిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా శ్రీరామనవమి వేడుకల�
Sri Sitaramula Kalyanam | ఆళ్లపల్లి ఏప్రిల్ 6 : ఆళ్లపల్లి, మర్కోడు గ్రామాల్లోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడ
Ration Shop | సీఎం కేసీఆర్ హయాంలో వేములవాడ గ్రామంలో కొత్త రేషన్ షాపును నిర్మించినా ప్రారంభించకపోవడంపై ఆదివాసి గిరిజన మహిళలు ధర్నా చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామంలో ఆడ మగ మొక్కజొన్న పంట వేసి కంకులు తిని చనిపోయిన జర్పుల కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్లైన్ భద్రాద్రి కొ�