భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మే 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షే�
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపి�
రాష్ట్రంలో కొత్తగా ఎర్త్సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్సైన్స్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నది. సంబ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మార్కెట్లో మిరపకాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. మిరపకు క్వింటా ధర రూ.25 వేలు కల్పిస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు అంటున్�
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే జర్నలిస్టులకు ఉచితంగా స్థలాన్ని మంజూరు చేసిందని, ఆ స్థలాలను వెంటనే వారికి కేటాయించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు అయిన ఎదుల్ల వాగు ఎండాకాలం రాకముందే నెల రోజులకు ముందే వట్టిపోయింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు పంట పొలాలు ఎండిపోత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలంలో వేంకటేశ్వర కాలనీలో ముస్లిం స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తూ చుంచుపల్లి తాసీల్దార్ 2022లో పంపిన నివేదికను ఆమోదిస్తూ వెంటనే ఆదేశాలు జారీ చెయ్యాలని జ�
పాల్వంచ మండలం కేశవాపురం- జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం నూతన కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించలేదంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అమ్మవారి గుడిలో వినతిపత్ర�
ఇల్లందు క్రాస్ రోడ్డులో జాటోత్ ఠాను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అలాగే ఇల్లందు క్రాస్ రోడ్డు బదులుగా జాటోత్ ఠాను జంక్షన్గా నామకరణం చేయాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ అధ్యక్షుడు (లంబాడా గిరిజన సంఘ నాయకులు) ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామానికి చెందిన దామెర్ల శివ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న జేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రణాళికయుతంగా చదివి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార�
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యాస నరేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్కు