భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కాన్వాయ్ను గిరిజన (మొక్కజొన్న) రైతులు బుధవారం అడ్డుకున్నారు.
పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉద్రిక్తంగా మారింది. ప్రమాణ స్వీకారం జరిపించొద్దంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం చేశారని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన హరిజన, గిరిజనులు మంగళవారం నిరసన తెలిపారు.
రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల ఏడుగురు లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కా రు. వారిలో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు టీవీ రిపోర్టర్. భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ర
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల వాసి, సీఆర్పీఎఫ్) డీఎస్పీ కర్రి కసి విశ్వేశ్వర రెడ్డికి అత్యున్నత పురస్కారం దక్కింది. గత 36 ఏళ్ల సర్వీస్లో ఎస్పీజీ సహా పలు కీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించినందు�
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన రైతు మడిపల్లి శ్రీన
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్ద
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్ర�
టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షుడు రాసూరి శంకర్ మృతికి సంతాపంగా కొత్తగూడెం ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై నల్ల బ్యాడ�
కొర్రమీను చేపల పెంపకానికి మహిళలు ముందుకు రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులకు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొ�
ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక వైపు నుండి వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో కార్మిక హక్కుల నేత రాసూరి శంకర్ దుర్మరణం చెందారు. ఈ ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ధన్బాద్ వద్ద సోమ
చోరీ కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి బంగారం, వెండి రికవరీ చేశారు. చోరీ కేసు వివరాలను ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి డీఎస్పీ చంద్రబాను సోమవా�