టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్
వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు 830 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. జూలూరుపాడు పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీల్లో సుమారు రూ. 4.15 కోట్ల విలువ చేసే 830 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో నిర�
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి పరిష్కారానికి కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సిబ్బందికి సూచించారు. సోమవారం టేకులపల్లి పోలీస్ �
సార్.. రిజిస్టర్ పోస్ట్ చేయాలి.. కరెంట్ లేదు. డిపాజిట్ చేయాలి.. కరెంట్ లేదు వచ్చినాక రండి. ఉపాధి హామీ పైసలు కావాలి.. మిషన్ పని చేయడం లేదు. ఇది రుద్రంపూర్ పోస్టాఫీస్ సేవల తీరు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే విన
పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది పనిచేసే చోట ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్ఐ బాధావత్ రవి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తాసీల్దార్గా తూమాటి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన భద్రాచలం తాసీల్దార్గా విధులు నిర్వహించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇల్లెందు రజకులకు మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో ధోబీ ఘాట్ను మంజూరు చేసింది. సింగరేణి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ధోబీ ఘాట్ నిర్మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండాలో శనివారం పెద్దమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు �
ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్
లో ఓల్టేజి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం కొత్తగూడెం కలెక్టరేట్లో విద్యుత్ సబస్టేషన్లకు శంకుస్థాపన