హైదరాబాద్ నారాయణగూడలోని ఓ హాస్టల్ గదిలో డిగ్రీ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని భద్రాద్రి-కొత్తగూడెంకు చెందిన డి.ప్రవీణ్ కుమార్ (20)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణం తె
పాలీసెట్ - 2025 ప్రవేశ పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు పాలీసెట్ కో ఆర్డినేటర్, రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మంగ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లను నరికివేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో చెట్లు నరికివేశారు.
ట్రేడ్ యూనియన్లు చేయని పనులు ఒక వ్యక్తిగా, వ్యవస్థగా తయారై కాంట్రాక్ట్ కార్మికులకు కావాల్సిన హక్కులను సాధించడంలో రాసూరి శంకర్ చేసిన కృషి మరువలేనిది, మర్చిపోలేనిది అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్త
రేపు (మంగళవారం) జరుగబోయే పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. �
ఇందిరమ్మ ఇల్లు వస్తదని ఉన్న ఇల్లు కూల్చుకున్నామని, ఇప్పుతు తమ పరిస్థితి ఏమిటని పలువురు పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి క�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలో గల చంద్రుతండా, రాజుతండా, సూర్యతండా, గోపియతండాలో పలువురి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇందిరమ్మ కమిటీ అధ�
అవకాశం ఉన్న ప్రతి స్టేట్ బ్యాంక్లోనూ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని ఎస్బీఐ కొత్తగూడెం రీజినల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. రుద్రంపూర్లోని ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో గురువారం ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేసి మ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టాలని, లేకుంటే జిల్లావ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘ�
బతుకుదెరువు కోసం వలస వచ్చిన యువకుడు పుట్టినరోజు నాడే దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని సొసైటీ నిర్వాహాకులకు చెప్పినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో
ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగించి.. అర్హులకే ఇండ్లు కేటాయించాలని కోరుతూ జూలూరుపాడు మండలం బేతాళపాడు పంచాయతీ పరిధిలోని రేగళ్లతండాకు చెందిన గిరిజనులు శనివారం వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి బేతాళపాడు గ్రామ పంచాయతీలోని రేగళ్లతండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని నిరసన తెలియజేస్తూ శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. వీరిలో �