పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి పరిష్కారానికి కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సిబ్బందికి సూచించారు. సోమవారం టేకులపల్లి పోలీస్ �
సార్.. రిజిస్టర్ పోస్ట్ చేయాలి.. కరెంట్ లేదు. డిపాజిట్ చేయాలి.. కరెంట్ లేదు వచ్చినాక రండి. ఉపాధి హామీ పైసలు కావాలి.. మిషన్ పని చేయడం లేదు. ఇది రుద్రంపూర్ పోస్టాఫీస్ సేవల తీరు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే విన
పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది పనిచేసే చోట ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్ఐ బాధావత్ రవి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తాసీల్దార్గా తూమాటి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన భద్రాచలం తాసీల్దార్గా విధులు నిర్వహించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇల్లెందు రజకులకు మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో ధోబీ ఘాట్ను మంజూరు చేసింది. సింగరేణి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ధోబీ ఘాట్ నిర్మా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండాలో శనివారం పెద్దమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు �
ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్
లో ఓల్టేజి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం కొత్తగూడెం కలెక్టరేట్లో విద్యుత్ సబస్టేషన్లకు శంకుస్థాపన
అవగాహనతో డెంగ్యూ వ్యాధి ధరిచేరకుండా చూసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తగూడెంలో జిల్లా వైద�
ఉపాధ్యాయులు పోక్సో చట్టం, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తతో ఉండాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం కొత్తగూడెం నందు జరుగుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా సమాఖ్య నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా ఎస్.సుజాత, కార్యదర్శిగా కె.సునిత, కోశాధికారిగా కె.సౌజన్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి జిల్లా డి
అర్హులకు న్యాయం చేయండి అంటూ జిల్లాకు చెందిన ఓ మంత్రి అధికారులకు చెప్పడం పాపం అయింది. మంత్రి చెప్పారని అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో దళారులకు ధనాన్ని తెచ్చిపెట్టే పథకంగా మారింది. దీంతో అర్హులు �
కార్మికుల భవిష్యత్కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ లను రక్షించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయ
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని పగులగొట్టి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశార�